Free SMS And Earn Part Time Money







1/30/11

"థ్యాంక్ గాడ్. పిల్ల దీక్షాసేథ్


"థ్యాంక్ గాడ్. నాపై ఇంతవరకూ తీవ్రమైన గాసిప్స్ రాలేదు. అయినా గాసిప్స్ ఆరోగ్యానికి మంచిదే" అంటోంది వాంటెడ్ పిల్ల దీక్షాసేథ్. గాసిప్స్ ఆరోగ్యానికి ఎలా మేలు చేస్తాయని అడిగితే... గాలి కబుర్లు చెప్పుకుంటూ ఆనందపడేవారు ఎక్కువకాలం జీవిస్తారని ఇటీవల ఓ పత్రికలో చదివానంటోంది.

ఆసియా ఖండ దేశాలలో గాసిప్ మహా ఎక్కువగా జరుగుతుంటుందట. అయితే ఇందుకు భిన్నంగా ఐరోపా, అమెరికా ప్రజలైతే పెదాలు బిగపట్టుకుని మరీ కూచుంటారట. అయితే గాలికబుర్లను ఎంజాయ్ చేసే ఆసియా ప్రజలకంటే ఐరాపా ప్రజలు ఆయుర్దాయం తక్కువగా ఉన్నట్లు తేలిందట. ఈ సంగతిని చెప్పుకొచ్చింది దీక్షా సేథ్.

బాలీవుడ్ హీరోయిన్ల ఆఫర్లను గద్దలా తన్నుకుపోతోంది WHO???


శ్రీదేవి తర్వాత బాలీవుడ్‌లో సూపర్‌గా సక్సెస్ అయిన దక్షిణాది తారలు చాలా అరుదనే చెప్పాలి. ఇపుడు తాజాగా అసిన్ ఆమె స్థానాన్ని భర్తీ చేస్తోంది. బాలీవుడ్ హీరోయిన్ల ఆఫర్లను గద్దలా తన్నుకుపోతోంది. తాజాగా దీపికా పదుకునే అవకాశాన్ని అసిన్ తన్నుకెళ్లింది. అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కనున్న "హౌస్‌ఫుల్ 2" చిత్రంలో మొదట దీపికా పదుకునేను అనుకున్నారు. ఇంతలో దర్శకుడి అభిప్రాయంలో మార్పు వచ్చింది. అసిన్ అయితే ఆ పాత్రకు సరిపోతుంది దీపకను తొలగించి ఆ స్థానంలో అసిన్‌ను ఎంపిక చేశాడట. ఇదంతా చూస్తుంటే సీనియర్ తార శ్రీదేవి, సెక్సీ అందాల అసిన్ కు చిట్కాలు చెప్పినట్లు అనిపిస్తోంది. ఎందుకంటే అసిన్ పొద్దస్తమానం శ్రీదేవి ఇంట్లో దర్శనమిస్తోందట.

చార్మి వల్గారిటి ఇన్ మంగళ


click the image for clear view

పవన్ సినిమా పాటలు లేకుండా


ఇటీవల రామ్ గోపాల్ వర్మ తన ట్విట్టర్ లో పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి ఓ మెసేజ్ పోస్ట్ చేసాడు. పవన్ కళ్యాణ్ ‘క్రియేటివ్ వర్క్’ అనే బ్యానర్ ఎలాంటి క్రియేషన్ లేకుండా వరుసగా రీమేక్ సినిమాలు చేసేస్తున్నాడన్నది ఆ మెసేజ్ సారాంశం. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ ‘దబాంగ్’ సినిమాని క్రియేటివ్ వర్క్ బ్యానర్ లో రీమేక్ గా గబ్బర్ సింగ్ చేయబోతున్నానని పోస్టర్ ని విడుదల చేశారు. దాని గురించి వర్మ మరోరకంగా స్పందించాడు, మరి ఇలా తన గురించి అవాకులు, చెవాకులు మాట్లాడేవారికి టిట్ ఫర్ టాట్ ఇవ్వాలనుకున్నాడో ఏమో గానీ..పవన్ కళ్యాణ్ ఓ ఎక్స్ పర్ మెంటల్ సినిమా చేయడానికి రెడీ అయిపోయాడు. ఈ సినిమాలో పాటలు ఉండవట. అవుట్ అండ్ అవుట్ experimental చిత్రంగా రూపొందనుందని తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన వివరాలు పవన్ కళ్యాణ్ బయట పెట్టనున్నాడని సమాచారం.

వరస హిట్స్ తో దూసుకెళ్తున్న హిరోయిన్ Anushka


అరుంధతి విజయంతో వెనక్కి తిరిగిచూసుకోలనటువంటి క్రేజు తెచ్చుకున్న అనుష్క తాజాగా తమిళ సూపర్ స్టార్ అజిత్ ‘బిల్లా-2’లో హీరోయిన్ గా ఎంపికైంది. ప్రశాంత్ తో చేసిన ‘రెండు’ చిత్రంతో తమిళ తెరకు పరిచయమైన ఆమెకు అప్పట్లో ఐడెంటెటీ రాలేదు. ఆ తర్వాత విజయ్ ‘వేట్టైక్కారన్’తో రీ ఎంట్రీ ఇచ్చిన అనుష్క తమిళంలోనూ బిజీ స్టార్ గా మారింది. ఇక సూర్యతో చేసిన ‘సింగం’ (యముడు) ఘన విజయం సాధించటంతో అక్కడ టాప్ హిరోయిన్ గా మారింది ప్రస్తుతం తెలుగు ‘వేదం’ రీమేక్ అయిన ‘వానం’లో ఆమె వేశ్యగా నటిస్తోంది. అలాగే విక్రమ్ సరసన ‘దైవమగన్’ చిత్రంలో నటిస్తున్న అనుష్కను తీసుకున్నారు. ప్రస్తుతం తమిళ ‘బిల్లా’కు సీక్వెల్‌గా విష్ణువర్థన్ ‘బిల్లా-2’ తెర కెక్కించే సన్నాహంలో ఉన్నారు. అజిత్ 50వ చిత్రమైన ‘మంగాత్తా’ తర్వాత ‘బిల్లా-2’ సెట్స్‌పైకి వెళ్లనుంది. అనుష్క ప్రస్తుతం తెలుగులో నాగార్జున ‘ఢమరుకం’, ప్రభాస్ ‘రెబల్’ చిత్రాలను అంగీకరించింది.

నాకన్నా గొప్ప హీరోయిన్స్ లేరా?ఉన్నార?


హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తారా? అని అందరూ అడుగుతున్నారు. అయితే అలాంటివి చేసేందుకు ఇంకా సమయం ఉంది. నాలో మరికొంచెం పరిపక్వత రావాలి. నేను ఆ పాత్రలకు సరిపడతాను అని నాకైతే అనిపించడం లేదు..అంటోంది సమంత. అలాగే ఈ ఫీల్డులో ఎప్పటికప్పుడు మనం నిరూపించుకోవాల్సిందే..అయినా నాకన్నా గొప్ప హీరోయిన్స్ ఇంకా ఎందరో ఉన్నారు. అయినా అప్పుడే నా నెంబర్‌ ఇది అని చెప్పుకొనేంత స్థాయికి నేను రాలేదు అంటోంది. ప్రస్తుతం మహేష్ సరసన దూకుడు చిత్రం చేస్తున్నఈ ముద్దుగుమ్మ రామ్ సరసన ఓ చిత్రం కమిటైంది. అలాగే రాజమౌళి దర్శకత్వంలో నాని సరసన ఈగ చిత్రంలో చేస్తోంది. ఇక ఆమె గెస్ట్ రోల్ లో గౌతమ్ మీనన్ దర్శకత్వంలో చేసిన ఎర్ర గులాబీలు చిత్రం త్వరలో విడుదల అవుతోంది.

టాలీవుడ్ టీం మంచు వారి సొంతం


సెలిబ్రిటీ క్రికెట్ లీగ్‌కు సంబంధించి టాలీవుడ్ జట్టును తెలుగు సినిమా హీరో మంచు విష్ణు సొంతం చేసుకున్నాడు. జట్టు కెప్టెన్‌గా హీరో విక్టరీ వెంకటేష్ ఎంపికయ్యాడు. హీరోయిన్లు తాప్సీ, సమంత బ్రాండ్ అంబాసిడర్లుగా ఎంపికయ్యారు. సెలిబ్రిటీ క్రికెట్ లీగ్‌కు హై ఫైగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. బాలీవుడ్ టీమ్‌ను ఇప్పటికే బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కుటుంబం దక్కించుకుంది. టాలీవుడ్‌లో పరిపూర్ణమైన క్రికెట్ ఆడే నటులున్నారు. నాగార్జున కుమారుడు నాగ చైతన్య వంటివారున్నారు.

శౄతి హాసన్ ఆంటీ రాం గోపాల్ సినిమాలో


మంచు లక్ష్మీ ప్రసన్న ప్రతీ ఒక్కరినీ ఆంటీ..అంకుల్ అని పిలుస్తూంటుంది. అయితే ఆమెను శృతిహాసన్..ఆంటి అని పిలిచి షాక్ ఇచ్చింది. అనగనగా ఒక ధీరుడు చిత్రంతో హీరోయిన్ గా పరచయం అయిన శృతిహాసన్ కి రీసెంట్ గా అందులో విలన్ గా చేసిన లక్ష్మీ ప్రసన్న పార్టీ ఇచ్చింది. ఆ విషయాన్ని ట్విట్టర్ లో ప్రస్తావిస్తూ...లక్ష్మి ప్రసన్న ఆంటీ ఇచ్చిన పార్టీ చాలా రోజుల పాటు గుర్తుండిపోయేది అంది. దాంతో ఆమె త్వరలో ఈటీవీ కోసం చేసే ప్రేమతో మీ లక్ష్మీ పోగ్రాం టైటిల్ ని ప్రేమతో మీ లక్ష్మీ ఆంటీ అని మారిస్తే బాగుంటుంది అంటున్నారు. ఇక ప్రస్తుతం లక్ష్మీ ప్రసన్న వర్మ దర్శకత్వంలో దొంగలముఠా చిత్రంలో కమిటైంది. ఆమె అనగనగా ఓ ధీరుడు చిత్రం ప్లాప్ అయినా అందులో ఆమె చేసిన మంత్రగత్తె పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఈ చిత్రానికి ‘మొగుడు’


గోపీచంద్ , కృష్ణవంశీ కాంబినేషన్ లో శ్రీ లక్ష్మీ నరసింహ సినిమా పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) ఓ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘మొగుడు’ (హజ్బెండ్) అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రం షూటింగ్ మార్చి నుంచి ప్రారంభం కానుంది. ఈ చిత్రం హీరో గోపీచంద్. వాంటెడ్ చిత్రం ప్లాప్ తో ఉన్న గోపీచంద్ ఈ కాంబినేషన్ కు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గతంలో గోపీచంద్ తో లక్ష్యం చిత్రం నిర్మించిన నల్లమలుపు శ్రీనివాస్‌ (బుజ్జి) ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ప్రస్తుతం బుజ్జి ఆఫీసులో ఈ కొత్త ప్రాజెక్టుకు సంభందించిన స్టోరీ డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఇక కృష్ణవంశీ కి నాగార్జున, రామ్ చరణ్ లతో కమిట్మెంట్స్ ఉన్నాయి. మరి ఈ సినిమా విశేషాలు త్వరలో....!!!

1/29/11

జీవితానికి లక్ష్యం ఉండకూడదంటోంది ఈ బెంగాలి భామ




ప్రేమ పై క్లాస్ పీకిన కాజల్





manchu vishnu exclusive interview







పాప్ సింగర్ లేడి గాగా మితిమీరిన వింతకోరికలు చేష్టలు


పాప్ సింగర్ లేడిగాగా ప్రపంచంలో ఉన్నటువంటి ఫ్యాషన్‌కు పెట్టింది పేరు. ఫ్యాషన్‌ను ఎక్కువగా ఆరాధించే వారిలో లేడిగాగా ఒకరు. ఇటీవల కాలంలో లేడిగాగా కోటీ అనే పెర్ ప్యూమ్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్న్రారు. ఈ ఇరవై నాలుగు సంవత్సరాల స్టేజీ సింగర్ లేడిగాగా, కొటీ అనే పెర్ ప్యూమ్‌తో కుదుర్చుకున్నటువంటి డీల్‌కు ఎక్కవ మొత్తంలోనే వసూలు చేస్తున్నట్లు సమాచారం. అలా పెర్ ప్యూమ్ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్‌గా నటించడానికి వెళ్శినటువంటి లేడిగాగా తనకు మాత్రం మనిషి శరీరంలో ఉన్నటువంటి బ్లడ్ మరియు చెమట ద్వారా ఓ మంచి పెర్ ప్యూమ్ తయారు చేయమని ఆర్డర్ వేసినట్లు సమాచారం. దీంతో వారు లేడిగాగాకు స్పెషల్‌గా పెర్ ప్యూమ్ తయారు చేసే పనిలో పడ్డారు. గతంలో కూడా పారిస్‌లో షాపింగ్ కుబయలు దేరిన లేడీగాగా ఒంటి పైన బ్లాక్ జాకెట్ తోపాటు, తను శరీరం క్రింద భాగం మొత్తం అమాంతం కనిపించేలాగా డ్రస్సు వేసుకోని షాపింగ్ రావడంతో అక్కడున్న వారంతా ఒక్కాసారి అవాక్కయ్యారు. పారిస్ నగరంలోని బ్రూస్ ఫీల్డ్ ఫ్యాషన్ స్టోర్స్ లోకి అడుగు పెట్టినటువంటి లేడీగాగా చలికాలంలో ధరించినటువంటి డ్రస్సు లుకింగ్ నుచూసిన వాళ్శంతా వావ్ అంటున్నారు. వీటితో పాటు గాగా పెట్టనటువంటి బ్లాక్ సన్ గ్లాసులు గాగాకి ఇంకా అందాన్ని తెచ్చిపెట్టాయి. అసలు లేడిగాగా పారిస్ కురావడానికి కారణం పారిస్ తన షో ప్రదర్శన ఉండడమే. పారిస్ లోకురుస్తున్నటువంటి మంచుకారణంగా లేడిగాగా షో పోస్ట్ పోన్ అవ్వడం వల్ల లేడిగాగా పారిస్ లోషాపింగ్ చేయడానికి వెళ్శారు.

రజినీ త్రిపాత్రాభినయం :


రోబో’ చిత్రంతో భారత చలనచిత్ర చరిత్రలో సంచలనం రేపిన సూపర్ స్టార్ రజనీకాంత్ తదుపరి చిత్రం ఏంటనే ఉత్కంఠకు తెరపడింది. ఆయన రాణాగా తదుపరి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తన హిట్ చిత్రాలు ‘ముత్తు’ నరసింహా, వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన దర్శకుడు కేఎస్ రవికుమార్ నేతృత్వంలో ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది. ఇంకో విషయం ఏంటంటే ఈ చిత్రంలో రజనీకాంత్ త్రిపాత్రాభినయం చేయడం విశేషం.

గతంలో రజనీకాంత్ త్రిపాత్రాభినయం చేసిన ‘మూండ్రముగ’చిత్రం భారీ మిట్ కొట్టింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రానున్నఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకత్వం వహించనున్నారు. రోబో చిత్రానికి సంగీత దర్శకత్వం వహించనున్నారు. రోబో చిత్రానికి పని చేసిన ఛాయాగ్రహకుడు రత్నవేలు ఈ చిత్రానికి పనిచేస్తున్నాడు.


ఆ రెండు చిత్రాలు వారి కోసమే రిజిస్టర్ అయ్యాయి


సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రిజిష్టర్ అయిన రెండు కొత్త టైటిల్స్ పలువురి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ‘పాతాళ భైరవి’, ‘రాముడు భీముడు’ టైటిల్స్ ని సురేష్ బ్యానర్ పై ఇటీవలే రిజిష్టర్ చేశారు. అలనాటి మేటి చిత్రాలైన పాతాళ భైరవి, రాముడు భీముడు టైటిల్స్ చూడగానే సురేష్ సంస్థ భారీ ప్లాన్స్ లో ఉందన్న సంగతి స్పష్టమవుతోంది. అయితే ఈ రెండు చిత్రాల్లో స్టార్ కాస్ట్ ఎవరనే దానిపై ఇంకా ఎలాంటి ఇన్ ఫర్మేషన్ అందలేదు.

‘రాముడు భీముడు’ టైటిల్ తో జూ ఎన్టీఆర్ హీరోగా సినిమా నిర్మించాలని ఉందని రామానాయుడు పలుమార్లు చెప్పారు. సురేష్ బ్యానర్ లో ‘నరసింహుడు’ తర్వాత ఎన్టీఆర్ సినిమా మొదలు కావాల్సి ఉండగా, కొన్ని కారణాల రిత్యా అది ఆగిపోయింది. అయితే సురేష్ బాబు దగ్గర ఎన్టీఆర్ డేట్స్ మాత్రం అలానే ఉన్నాయి. ఒకవేళ ‘రాముడు భీముడు’ చిత్రం జూ ఎన్టీఆర్ తో తీస్తారని అనుకున్నా ‘పాతాళ బైరవి’ ఎవరితో ఉంటుందని అనుకోవచ్చంటారు?‘పాతాళ భైరవి’ తరహా చిత్రం చేయాలని ఉందని ఆమధ్య దగ్గుబాటి రాణా చెప్పాడు. భారీ బడ్జెట్ అవసరమయ్యే ఆ చిత్రాన్ని కొడుక్కి కానుకగా సురేష్ బాబు నిర్మిస్తారేమో అని గుసగుసలు వినిపిస్తున్నాయి.

1/28/11

పోకిరి లాంటి సినిమా కోసం హింది హిరోలు కర్చిఫ్లు రెడి చేసుకుంటున్నారు


మహేష్ బాబు పూరిజగన్నాధ్ కాబినేషన్ అంటేనే ప్రిన్స్ ఫ్యాన్స్ ఎంత ఎక్సైట్ అవుతున్నారో అంతకూ రెండింతలు పరభాష హిరోలు ఉబలాటపడుతున్నారు "పోకిరి"సినిమాని వారి భాషలలోకి అనువదించుకొని హిట్లు కొట్టిన హిరోలంతా ఇప్పుడు మహేష్ పూరి తీయబోతున్న ది బిజినెస్ మెన్ చిత్రం రైట్స్ కోసం వేచి చూస్తున్నారు మళ్ళి అటువంటి సినిమా వారి కెరీర్ లో దొరకదన్నట్టు ఉబలాటపడి కర్చిఫ్ లు సిద్దం చేసుకుంటున్నారు ఎంత ఉబలాటపడుతున్నారో అంత కంత భయపడుతున్నారు కూడ వీరిద్దరి కాబినేషన్ అంటే మరో పోకిరి కావాలని అవేశం తో పూరి డిజాస్టర్ ఇచ్చాడో మరో ఆంధ్రవాల మహేష్ కి మరో ఖలేజా రిపీట్ అవుతాయి జర జాగ్రత్త హిరోలు అని మిడియా కోడై కూస్తోంది

అప్పటి లవకుశని మరిపించేవిధంగా శ్రీ రామ రాజ్యం తీస్తానంటున్న బాపు


శ్రీ రామ రాజ్యం యూనిట్ ఎవరికి ఏ ఏ పాత్రలు డిసైడ్ అయిపోయాయి జూన్ 10 న రిలీజ్ గ్యారెంటి అ వివరాలు సాయిబాబా మూవీస్ పతాకంపై యలమంచిలి సాయిబాబు నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం శ్రీరామరాజ్యం. ఈ చిత్రంలో యూనిట్

దర్శకుడు బాపు
యువరత్న నందమూరి బాలకృష్ణ శ్రీరాముడిగా
సీతగా నయనతార
వాల్మీకిగా డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు
లక్ష్మణునిగా శ్రీకాంత్, భరతునిగా సాయికుమార్
బాలాంజనేయునిగా పవన్ శ్రీరామ్
జనకునిగా మురళీమోహన్,
కైకేయిగా సన, కౌసల్యగా కె.ఆర్.విజయ
చాకలి తిప్పనిగా బ్రహ్మానందం
ఈ చిత్రలో రామయణం గురించిన అన్ని విశేషాలు అనగా :లవకుశ జననం, లక్ష్మణుడు అడవిలో సీతను వదిలేయడం, వాల్మీకి ఆమెను ఆదరించడం మొదలైనవి అన్ని చూపించటం జరుగుతుంది అంతే గాక శ్రీరాముని జననం నుండి రావాణాసుర సంహారం వరకూ పది నిమిషాల పాటలో కథంతా ఉంటుంది.ఇందులో 8 పాటలు, బిట్ సాంగ్స్ కొన్ని ఉంటాయని డైరక్టర్ బాపు చెబుతునారు అంతే గాక గతంలో రామారావుగారు నటించిన లవకుశ కళాఖండాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ దృశ్యకావ్యాన్ని తెరకెక్కిస్తున్నాం. ఆ లవకుశకంటే గొప్పగా శ్రీరామరాజ్యం ఉంది అని ప్రేక్షకులు కొనియాడేలా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. అని చెబుతున్నాడు.......!!!!

కొత్త హీరోయినలకి ఇంకా అర్దం అవక ఎక్స్ పోజింగ్ పెంచుతున్నారు


సినిమా లు పోతునాయ్ అబ్టే పోవమరి నటన తెలియక పోయినా ఉత్తరాది భామలు ఎక్స్ పోజింగ్ కి ఏ అడ్డంకు పెట్టరని అందునా మన తెలుగు వారికి కధతో పనిలేదు హిరోయిన్ అందచందాలు ఉంటే సరిపోతాయ్ అనుకునే డైరక్టర్స్ కి మంచి బుద్దివచ్చేటట్టు ఓన్లీ హిరోయిన్ ఎక్స్ పోజింగ్ ఉండి కధ అసలు లేని కొమరంపులి,నుంచి నిన్న మొన్న వచ్చిన వాంటెడ్ వరకు హిరోయిన్ అందాల ఆరబోత అనే కాన్సెప్ట్ తో వచ్చిన సినిమాలన్ని నెత్తిన గుడ్డేసుకునేలా చేశారు మన తెలుగు ప్రేక్షకులు ఈ సినిమా ఫ్లాప్ ల వల్ల హిరోలకు పోయేదేమి లేదు అంతా నిర్మాతలకు హిరోయిన్స్ కి మాత్రమే తడిసి మోపెడవుతుంది నిర్మాతలకు డబ్బు పరంగా హిరోయిన్స్ కి చాన్స్ ల పరంగా దెబ్బ అంతే కాపోతే బిగ్ ఇమేజ్ ఉన్న పవంకల్యాణ్ పక్కన నటించిన హిరోయిన్ దగ్గరనుంచి కొత్తగా వచ్చిన హిరోయిన్లందరికి ఒక్క చాన్స్ లేకుండా బికినీలు వేయటానికి కూడ రెడి అవుతున్నారు ఇదంతా ఎందుకు చెబుతున్నారు అంటే వాంటెడ్ చిన్నది కొమరం పులి చిన్నది బికిని వేయటానికి రెడీ అయిపోయారు ఇంత జరిగిన వీల్లకి అర్దం కాలేదు మంచి కధ యాక్టింగ్ లేక ఫ్లాప్ అయిందని ఎక్స్ పోజింగ్ తగ్గిందంకుంటున్నారు [హీరోయిన్ లు చేసి ఐటం సాంగ్స్ చేసేవారు చేస్తే ఇంక ఎక్స్ పోజింగ్ కి

దేవికి ఈ సినిమా ఓ ఛాలెంజ్ [చిక్కుగా]గా నిలవబోతోంది. Gabbar singh


పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’ గా రీమేక్ చేయబోతున్న ఒరిజినల్ ‘దబాంగ్’సినిమాయే కాదు మ్యూజికల్ గా కూడా చాలా పెద్ద హిట్ అయింది. మిర్చి మ్యూజిక్ అవార్డ్స్ లో ఎక్కువ అవార్డులు ‘దబాంగ్’కే రావడం విశేషం. 2010 సంవత్సరానికి ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్ గా ‘దబాంగ్’ ఎంపికైంది. అలాగే బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ గా సాజిద్-వాజిద్, సాంగ్ ఆఫ్ ది ఇయర్ గా ‘మున్నీ బద్నామ్..’ ఈ పాట పాడిన మమతా శర్మను అప్ కమింగ్ సింగర్ గా, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించిన సందీప్ శిరోద్కర్ కు బెస్ట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అవార్డులకు ఎంపిక చేశారు. ఇవే కాకుండా ఈ చిత్రానికి సంబంధించి సంగీత విభాగంలో మరికొన్ని అవార్డులు గెలుచుకుంది ‘దబాంగ్’. మరి ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్న పవన్ కళ్యాణ్ మ్యూజిక్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాడో మరి. ‘గబ్బర్ సింగ్’ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందించబోతున్నట్టు తెలిసింది. తెలుగులో నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన దేవికి ఈ సినిమా ఓ ఛాలెంజ్ [చిక్కుగా]గా నిలవబోతోంది. హిందీలో మ్యూజికల్ హిట్ అయిన చిత్రానికి తెలుగులో ఎలాంటి మ్యూజిక్ ఇస్తాడో వేచి చూడాల్సిందే.. మరి ముఖ్యంగా 'మున్నీ బద్నాం 'సాంగ్ రీమేక్ అంటే మాటలు కాదు దేవి శ్రీ ప్రసాద్ కిది అవార్డులు తేస్తుందో చీవాట్లు తెస్తుందో వేచిచూడాలి

పాత స్నేహం తో పద్మ శ్రీ కొట్టేసిన తార


ఎంతో ప్రతిష్టాత్మక బిరుదులు పద్మశ్రీలు, పద్మ భూసణులు, పద్మవిభూషణలు, భారతరత్నలు..ఈ పద్మశ్రీలు, పద్మ భూసణులు, పద్మవిభూషణలు, భారతరత్నలు ఏ వ్యక్తికైనా వచ్చాయంటే ఆ వ్యక్తి ఎంతో కొంత ప్రజాసేవ ఐనా చేసి ఉండాలి, లేదా ఏదో ఒక రంగం నిష్ణుతుడై ఉండాలి. కానీ ఈ పద్మశ్రీలు, పద్మ భూసణులు, పద్మవిభూషణలు, భారతరత్నలు బజారులో కూరగాయలు కొనుక్కొనే రీతిలో బడా పెద్ద మనుషులు కొనుక్కొంటున్నారు. కొద్దమందికి మాత్రమే(సామర్థ్యం ఉన్న వ్యక్తులకు) ఈ పద్మాలు ఇచ్చి మిగిలినవన్నీ అమ్ముకోవటమో లేక రికమెండ్ ప్రభావంతో ఇవ్వటమో ఎన్నో సంవత్సరాలుగా జరుగుతున్న తంతు. ఈ తంతు ఇప్పుడు మళ్లీ జరిగింది. ఏ కొద్ది మందికో అర్హులైన వారికి పద్మాలు ఇచ్చి పాత పద్దతులలోనే అవార్డులను పంచారు. ఈ పంచే అవార్డులలో సినీ నటి టబు ఉన్నారని ఫిలింనగర్ లో ఒకటే గోల. ఇంతకీ టబుకు పద్మశ్రీ ఇప్పించే అవకాశం ఎలా దొరికొంది?ఎవరు రికమెండ్ చేశారు? ఫిలింనగర్ న్యూస్ ప్రకారం టబుకి పద్మశ్రీని రికమెండ్ చేసింది మన యువ సామ్రాట్ నాగర్జున టబు కి నాగర్జునకి జరిగిన ప్రేమ వ్యవహారం ఇండస్ట్రి అంత తెలిసిందే ఒకప్పుడు వీరి విషయం ప్రతిది సినీ ఇండస్ట్రీలో గుప్పుమనేది కొద్దిరోజుల తరవాత ఆగిపోయింది అది మళ్ళి లాకుంటున్నాట్టు ఉనాడు మన బాబు సినీ ఇండస్ట్రీ లో పెద్దగా చెప్పుకుంటున్న వారిలో ఒకేఒకరు మన నాగేశ్వర రావు అతని ద్వార సుబ్బిరామిరెడ్డి కి చెప్పించి టబు కి పద్మ శ్ర తెప్పించాడని టాక్ ఇలా పంచుకుంటు పోతే అవార్డ్లు వచ్చిన ఒకటే రాక పోయిన ఒకటే అప్పట్లో టబు ఇప్పుడు అనుష్క మరి కొన్ని సినిమాలు హిట్ కొడితే అనుష్క కూడ ఇప్పించేస్తాడేమో పద్మం
Powered by web analytics software.