

10:31 AM
దీనికి సబ్స్క్రయిబ్ చెయ్యి:
వ్యాఖ్యలను పోస్ట్ చెయ్యి (Atom)
This blog is only to watch cinema news-gossips-more...dont argue Welcome to the cine audience

సుహాసిని తాజాగా అల్లు అర్జున్ తల్లిగా ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని యూనివర్శల్ మీడియా పతాకంపై గుణశేఖర్ దర్శకత్వంలో డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఇందులో సుహాసిని పాత్రకు మంచి ప్రాధ్యాన్యం ఉంటుందని తెలుస్తోంది. ఆసక్తికరంగా ఇదే చిత్రంలో సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాస్ తొలిసారి ఓ పూర్తి నిడివి పాత్రను పోషిస్తున్నారు.దాదాపు 79 సంవత్సరాల వయస్సు ఉన్న సింగీతం ఇప్పటికీ ఘటోత్కచ వంటి యానిమేషన్ చిత్రాలను రూపొందింస్తూ యువ దర్శకులకు పోటీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇక అంతకుముందు కూడా సింగీతం కొన్ని చిత్రాల్లో గెస్ట్ పాత్రలు చేసారు. కానీ పూర్తి స్దాయి పాత్రను చేయటం మాత్రం ఇదే మొదటసారి. ఐదు రోజుల పాటు జరిగే వివాహం నేపద్యంలో జరిగే ఈ చిత్రం భారీ నిర్మాణ విలువలతో తెరకెక్కుతోందని సమాచారం
0 comments:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి