Free SMS And Earn Part Time Money







1/23/11

అభిషెక్ తో నటించబోను:ఐశ్వర్య


ఉచితంగా ఎక్స్ పోజింగ్





కొత్తదారిలో వెళ్ళేవాళ్ళు తక్కువ :anushka


gopichand exclusive interview











తీరిక లేకుండా కమిటయ్య


కంటిన్యూ ‌గా ఎనిమిది గంటలసేపు నిద్రపోయి చానాళ్లయ్యింది. అందుకని అర్జెంటుగా తీరిక చేసుకుని నిద్రపోయి రీచార్జ్ కావాలనుకుంటున్నాను అంటూ రీసెంట్ గా త్రిష ట్వీట్ చేసింది. అయితే అంత బిజీగా ఉన్నందకు హ్యాపీగా ఉందంటోంది. వరసగా ముంబై, హైదరబాద్, చెన్నై నగరాలు తిరగటమే సరిపోతోంది అంటోంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సరసన ఆమె లవ్ ఆజ్ కల్ రీమేక్ చిత్రంలో చేస్తోంది. జయంత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. మరో ప్రక్క ఫెయిర్ ఎవర్ వారి యాడ్ షూటింగ్ కోసం ముంబై వెళ్ళి వచ్చింది. ఆ తర్వతా రోజు త్రిష బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహిస్తున్న కోల్గెట్ వారి మీట్ ఎన్ గ్రీటింగ్ ప్రోగ్రామ్‌లో పాల్గొనటానికి చెన్నై వెళ్ళింది. ఇలా మూడు రోజులు మూడు రాష్ట్రాలు తిరిగింది. దాంతో తాను బాగా అలిసిపోయినట్లు కాస్త నిద్రపోతే బాగుండునని అంటోంది. ఇక త్రిష తమిళంలో అజిత్ సరసన మంగాత్తా చిత్రంలో చేస్తోంది. అలాగే వెంకటేష్ హీరోగా రూపొందబోయే చిత్రంలో కూడా ఆమె కమిటైంది.

ఇంకా నాకు పెళ్ళి వయసు రాలేదని ఘాటు సమాధానం


త్వరలో దర్శకుడు సెల్వరాఘవన్‌..తన దగ్గర పనిచేసే గీతాంజలి అనే అశోసియేట్ ని వివాహం చేసుకోనున్న సంగతి తెలిసిందే. అయితే అంతకుముందే సెల్వరాఘవన్ కీ నటి ఆండ్రియాకి మధ్య రిలేషన్ ఉందని, అది గమనించే ఆయన మాజీ భార్య సోనీ అగర్వాల్ విడాకులు కోరిందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయం గురించి ఆండ్రియాని తమిళ మీడియా అడిగితే..ప్రస్తుతం తాను ఆ విషయంపై మాట్లాడలేనని, అయినా అది తనకు సంభందం లేని విషయమని, తమ మధ్య ఎప్పుడూ వివాహ ప్రస్దావన రాలేదని నిక్కచ్చిగా చెప్పింది. అలాగే తాను సెల్వరాఘవన్ దర్శకత్వంలోనే నటిస్తున్నానని చెప్పింది. ఇరండు ఉలగం టైటిల్ తో రూపొందుతున్న చిత్రంలో ధనుష్‌కు జంటగా ఆమె నటిస్తోంది. అలాగే ప్రస్తుతానికి వివాహ వయస్సు రాలేదని, అంత ఖాళీగా అస్సలు లేనని ఘాటుగా సమాధానమిచ్చింది.



పూరి జగన్నాథ్ సినిమాలో సన్నివేశాలు కొత్తగా ఉంటాయ్:రాణ


రాణా, ఇలియానా జంటగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ‘నేను నా రాక్షసి’ చిత్రం విడుదలకు సిద్దమవుతోంది. ఈ చిత్రం గురించి రాణా మాట్లాడుతూ ‘నన్ను ఈ సినిమాకి సెలక్ట్ చేసినందుకు పూరీ జీకి థ్యాంక్స్. సినిమా చాలా బాగుంది. ఈ సినిమాలో ఉన్న సన్నివేశాలన్నీ కొత్తగా ఉన్నాయి. ఇలాంటి సన్నివేశాలను ఇంతకు ముందు ఏ సినిమాలోనూ చూసి ఉండరు. ఇంత కొత్త సినిమాని చూసినందుకు ప్రేక్షకులు ఖచ్చితంగా షాక్ అవుతారు. అంత కొత్తగా కొత్తగా ఉంటుంది. ఈ సినిమాలో ఇలియానా కూడా చాలా చాలా బాగుంది’ అంటున్నాడు.

కొమరం పులి షాక్ తో హింది రీమేక్ లపై పవన్ దౄష్టి


పవన్ కల్యాణ్ త్వరలో ‘గబ్బర్‌సింగ్’ గా కనిపించనున్నారు.Pawan kalyan క్రియేటివ్ వర్క్స్ పతాకంపై హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. పవన్ కల్యాణ్ స్వయంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ‘గబ్బర్‌సింగ్’ సల్మాన్ ఖాన్ సూపర్ హిట్ ‘దబాంగ్’ కి రీమేక్. ఈ చిత్రం గురుంచి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ 'పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న తోలి చిత్రం ఇది. హిందీ సూపర్ హిట్ దబాంగ్ ఆధారంగా చేస్తున్న ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గబ్బర్ సింగ్ గా నటిస్తున్నాను. హరీష్ శంకర్, నేను కలిసి ఇంతకుముందు ఓ సినిమా చెయ్యాల్సి వుంది. అప్పుడు తను మిరపకాయ్ కధతో పాటు మరికొన్ని కధలు చెప్పాడు. కధ చెప్పేటప్పుడు హరీష్ నేరేషన్ నాకెంతో నచ్చింది. దబాంగ్ రీమేక్ అనుకోగానే హరీష్ అయితే ఈ సినిమాకి కరెక్ట్ అనిపించింది. అతి త్వరలోనే ఈ సినిమా ప్రారంభం అవుతుంది. ఈ సంవత్సరంలోనే రిలీజ్ అవుతుంది' అన్నారు.అలాగే ఈ చిత్రం హై టెక్నికల్ వేల్యూస్ తో ఈ చిత్రం రూపొందుతుంది.

వేదం చదువుతు ఆరెంజ్ తాగిన రాంచరణ్


ఎంత వెతికినా అవే పాత కథలు చెప్పే వాళ్లు తప్పితే కొత్తదనం దొరకట్లేదనిఅనుకున్నాడు రామ్ చరణ్. క్రియేటివిటీ ముదరితే ప్రమాదాలను తెలియచెప్పిన ‘ఆరెంజ్’ లాంటి తప్పు మళ్లీ చేయకుండా ఉండేందుకు పాత కథా రచయితలతో చింతకాయ కథల సంప్రదింపులు అయితే జరిపాడు కానీ తిరిగి, తిరిగి మొదలైన చోటే ఆగిపోయాడు. అవును మూడు నెలల క్రితం ‘గమ్యం’ దర్శకుడు క్రిష్ చెప్పిన కథనే ఇప్పుడు ఒకే చేసి తన ‘మెరుపు’ తదుపరి చిత్రంగా గ్రీన్ సిగ్నలిచ్చేసాడు. ఆర్కా మీడియా వర్క్ నిర్వహణలో యార్లగడ్డ శోభు, దేవినేని ప్రసాద్ నిర్మాతలుగా వ్యవహరించే ఈ చిత్రం 2011 రెండో సగంలో మొదలయ్యే అవకాశాలున్నాయి. బావ అల్లూ అర్జున్ ‘వేదం’ వీరి దగ్గరే చదివాడు కానీ అదే వేదాల సారం మాత్రం రామ్ చరణ్ చదవకుండానే ‘ఆరెంజ్’ జ్యూస్ తాగి తెలుసుకున్నాడు. క్రిష్ మళ్లీ ఎంతటి ఘనమైన కథతో వస్తాడో అన్న దిగులు అప్పుడే మెగా అభిమానుల్లో మొదలైంది.

ఆ రెండు పీసులు లేకుండా నటిస్తానంటోన నటి


గాయం 2 సినిమాలో జగపతి సరసన బెడ్‌ రూమ్ సీన్లలో, చుక్కలాంటి అమ్మాయి చుక్కలాంటి అబ్బాయి చిత్రంలో తరుణ్ సరసన బాత్‌ రూమ్ సీన్లలో గరం గరంగా కనిపించి కుర్రకారు గుండెల్లో వేడి పుట్టించిన విమల రామన్ మరోసారి తన పూర్తి అందాలను బయటపెట్టనున్నట్లు సమాచారమ్. ఆ సినిమాల్లోని కొన్నివేశాల్లో..శృంగార రసాన్ని హద్దులు దాటించి Telugu చలన చిత్ర పరిశ్రమలో ఉన్న కొన్ని పరిమితులకు తెరదింపింది ఈ ఆస్ట్రేలియన్ భామ. అంతేకాదు బికినీ ధరించడానికి కూడా ఏ మాత్రం సిగ్గు పడబోనని నిర్మొహమాటంగా చెప్పేసింది. అయితే ఇప్పుడు తాజా వంటిపై ఆ రెండు పీసులు కూడా లేకుండా నటించడానికి సిద్ధమేనని సంచలన నిర్ణయం తీసుకుంది. అశుతోష్ గౌరీకర్ దర్శకత్వంలో తన అందాలను పూర్తిగా బయటపెట్టడానికి విమలా సిద్ధంగా ఉందట. విమలా రామన్‌తో 'ఆమ్రపాలి' చిత్రాన్ని నిర్మించాలన్న అశుతోష్ ఆహ్వానాన్ని విమలా స్వాగితించింది. ఈ చిత్రంలోని 2,3 సన్నివేశాల్లో విమలా పూర్తి నగ్నంగా నటించేందుకు అంగీకరించినట్లు తెలుస్తుంది.

ట్విట్టర్ లో సంచలనం చూపిన హైదరాబాది పోరి


హైదరాబాద్‌లో పుట్టిపెరిగిన అమ్మాయి తన నగ్న ఫోజులను నెట్‌లో పెడుతూ సంచలనం సృష్టించింది. ఇంతకీ ఎవరీ అమ్మాయి.. అంటే హాట్ నటీమణి షెర్లిన్ చోప్రాగా పిలువబడుతున్న మోనాచోప్రా. 1984లో హైదరాబాద్‌లో పుట్టిన ఈమె స్థానిక స్టాన్లీ బాలికల పాఠశాలలో చదివింది. అయితే అమ్మడికి చదువు వంటబట్టకపోవడంతో వేరే దారి చూసుకుంది. అప్పట్లో ఆమెకు ఆకర్షణీయంగా కనబడిన ప్రపంచం ఫిలిం ఇండస్ట్రీ. హిందీ భాషపై పట్టుండటంతో బాలీవుడ్‌లో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వెళ్లింది. మొదట్లో చిన్నాచితకా చిత్రాల్లో కనిపించింది. గుర్తింపు పెద్దగా రాలేదు. ఇక లాభం లేదనుకుని ఆల్బమ్‌లను చేయడం ఆరంభించింది. వాటిలో హాట్‌గా కనిపిస్తూ బాలీవుడ్ దృష్టిని ఆకర్షించింది. ఆమె ఫిజిక్, హాట్ ఎసెట్స్ చూసిన బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ షెర్లిన్‌కు రెడ్ కార్పెట్ వేశారు. అంతే... ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. తన హాట్ అప్పియరెన్స్‌తో బాలీవుడ్ కుర్రజనాన్ని గుల్లగుల్ల చేసింది. ఇపుడు షెర్లిన్ అంటే కుర్రకారు గుండెలు హీటెక్కిపోతాయి. ఆ మధ్య తన అభిమానులకోసమంటూ ట్విట్టర్ పేజీలో తన నగ్న ఫోటోలను Upload చేసి సంచలనం సృష్టించింది. ట్విట్టర్ యాజమాన్యం అలాంటి నగ్న ఫోటోలను పెట్టవద్దని చెప్పినా... విన్లేదు. పెడుతూనే పోయింది. దీంతో ఆమె నగ్న ఫోటోలతో సహా ఖాతను తొలగించేసింది ట్విట్టర్. అదీ సంగతి.
Powered by web analytics software.