Free SMS And Earn Part Time Money







11/30/10

అప్పలరాజు........గొప్పల్రాజు...!


రోబో పై దాసరి సెటైర్


హీరోయిన్‌తోపాటు అదనపు సౌకర్యాలు కల్పిస్తుందట సిద్ధపడి ఓ నిర్మాత డేట్స్ కూడా తీసుకున్నాడట.


డ్రగ్ మాఫియా ఆ తర్వాత వ్యభిచార కేసుల్లో హైదరాబాద్ పోలీసులకు చిక్కిన సైరాభాను తాను పెద్దగా ఫీల్ కావడం లేదని చెపుతోంది. ఇటీవలే ఓ ఫంక్షన్‌కు హాజరైంది. ఆమె సెంటర్ ఫర్ ది ఎట్రాక్షన్ అయింది. తనకు మీడియా వాళ్లు పబ్లిసిటీ ఇచ్చి మంచి పనిచేశారని ఆనందంగా చెపుతోంది.

ఎందుకని అడిగితే... "బి" గ్రేడ్ సినిమా నిర్మాతలు చాలామంది సంప్రదించి తనను నటించమని కోరుతున్నారట. మొన్నటివరకూ సినిమాలకు లక్ష తీసుకునే ఆమె ప్రస్తుతం పది లక్షల పారితోషికాన్ని డిమాండ్ చేస్తోందట. దీనికి సిద్ధపడి ఓ నిర్మాత డేట్స్ కూడా తీసుకున్నాడట. కాకపోతే అందులో అతనే కథానాయకుడు.

హీరోయిన్‌తోపాటు అదనపు సౌకర్యాలు కల్పిస్తుందట. మైనస్ ఏమిటంటే ఈ గొడవకు ముందు ఆమె వివాహానికి సిద్ధమైంది. దీంతో అది కాస్తా కొండెక్కింది.

నయనతార కి రమలతా కి మరో తంట ప్రభుదేవా తో


ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు ప్రభుదేవాతో అందాల ముద్దుగుమ్మ హన్సిక ఈ మధ్య ఓవర్‌టైమ్ చేస్తుందని సినీ వర్గాల్లో టాక్. వీరిద్దరూ సెట్స్‌లో ఓవర్‌టైమ్ చేయడంతో పాటు రెస్టారెంట్ల చుట్టూ తిరుగుతున్నారని పుకార్లు షికార్లు చేయడంతో, రమలతలా నయనతారకు కూడా కోపమొచ్చిందట.

కానీ రమలత, నయనతారల గురించి ముందే తెలుసుకున్న హన్సిక మాత్రం ప్రభుదేవా తనకు సోదరుడని ట్విట్టర్ రాసుకుందట. రమలత, నయనతారల మధ్య సవతి పోరు సాగుతున్న ఈ నేపథ్యంలో.. మనకీ గొడవెందుకు అని భావించిన హన్సిక.. ప్రభుదేవాతో తనకు సంబంధముందనే వార్తలను ఖండించింది.

ప్రభుదేవాకు "నేను చెల్లెల్ని మాత్రమే"నని ట్విట్టర్‌లో చెప్పింది. 'ప్రభుదేవా సర్‌'తో తనకు ఏదో సంబంధముందని వస్తున్న వార్తలు వదంతులు మాత్రమేనని, అవన్నీ అసత్యాలని హన్సిక కొట్టిపారేసింది. అంతేకాదు.. ప్రభుదేవా "నాకు అన్నయ్య" అని హన్సిక తేల్చి చెప్పేసింది.

సినిమాల్లేక గోళ్లు గిల్లుకుంటూ కూచున్న త్రిష,


మాజీ మిస్ చెన్నై త్రిషకు ఉన్నట్లుండి మాతృభాషపై ప్రేమాభిమానాలు పొంగుకొచ్చినయ్. ఇటీవల ఆమె పాల్గొన్న సభలో చాలామంది ఇంగ్లీషులో మాట్లాడుకోవడాన్ని చూసి, ఒక్కసారిగా మైకు అందుకని, దయచేసి అందరూ తమిళ భాషలో మాత్రమే మాట్లాడుకోవలసిందిగా(దైవసైది... ఎల్లారూ తమిళ్ పేసుంగ) విజ్ఞప్తి అంటూ తమిళంలోనే మాట్లాడిందట.
అంతేకాకుండా ఇంగ్లీషు భాషలో మాట్లాడే సంస్కృతి తమిళనాట పెరగడంపై లెక్చరిచ్చిందట. ఇవాళ రేపు అందరూ నాలుగు ముక్కలు ఇంగ్లీషు తెలియగానే లొడలొడమంటూ ఆంగ్ల భాషలో మాట్లాడుతూ తమిళనాడును ఆంగ్లనాడుగా మార్చేస్తున్నారని మండిపడిందట.


తమిళ భాషపై మమకారంతో మన పెద్దలు మనకంటే ఇంగ్లీషు భాషలో ప్రావీణ్యం సంపాదించినప్పటికీ, ఆ ప్రావీణ్యాన్ని అవసరమైన చోట ప్రదర్శిస్తారే తప్ప తమిళనాడులో కాదని త్రిష గుర్తు చేసిందట.
భాషాభిమానం ఇంతగా పొంగిపొర్లతున్న త్రిషకు ముఖ్యమంత్రి కరుణానిధి తమిళభాషాభివృద్ధికి సంబంధించి ఏదైనా పదవి ఇస్తే బావుండు అని అక్కడివారు గొణుక్కున్నారట.

ఎటూ సినిమాల్లేక గోళ్లు గిల్లుకుంటూ కూచున్న త్రిష, అటువంటి పదవి ఇస్తే వెళ్లిపోతుందేమో అని మరికొంతమంది సెటైర్లు విసరడం కనబడింది.

తెలుగు లో "నార్నియా అద్బుతయాత్ర హాలీవుడ్ కంటే ముందు ఇక్కడ విడుదల




చిన్నప్పుడు చందమామ కధలో చదువుకొన్నాట్టు...చిట్టీ ఎలుక ముద్దు ముద్దుగా మాటలు మాట్లాడుతుంది సిమ్హం-ఎలుక కలిసి దోస్తీ చేస్తాయి.చిరుతపులి జింక తో కులాసా కబుర్లు చెప్పుకొంటుంది. నార్నియా సినిమాలు కూడా అంతే. వెండి తెర మీద జంతువుల విన్యాసాలకు అద్దం పడతాయి. మైకేల్ ఆప్టెడ్ దర్శకత్వం వహించిన హాలీవుడ్ చిత్రం 'ది క్రానికల్ ఆఫ్ నార్నియా - ద వాయెజ్ ఆఫ్ డాన్ ట్రేడర్ '. ద ట్వంటీయత్ ఫాక్స్ స్టార్ సంస్థ ఇంగ్లీషు, హిందీ ,తెలుగు భాషల్లో డిసెంబర్ 3న విడుదల చేస్తోంది తెలుగు లో "నార్నియా అద్బుతయాత్ర "పేరుతో వస్తోంది. ఆ సంస్థ ప్రతినిధి ' విజయ్ సింగ్ ' మాట్లడుతూ: " గతంలో వచ్చిన నార్నియా చిత్రాలకు భారతదేశంలో ఆదరణ లభించింది అందుకే హాలీవుడ్ కంటే ముందు ఇక్కడ విడుదలచేస్తున్నాం త్రీడిలో నార్నియా విన్యాసాలు అబ్బురపరుస్తాయ న్నారు...!

Third Part Of Rakta charitra



11/29/10

మత్స్యకన్యగా తన అందాలను ఆరబోసిందనే చెప్పాలి. శృంగారపు సినిమా కూడా సక్సెస్ చేయలేకపోయాడ


ఒకప్పుడు మలయాళంలో మమ్ముట్టి చిత్రం షకీలా చిత్రం విడుదలైతే షకీలాకు అద్భుత రెస్పాన్స్ వచ్చేది. తెలుగులో కూడా అప్పట్లో కొన్ని సంఘటనలు జరిగాయి. తాజాగా మల్లికా శరావత్ మత్స్యకన్యగా తన అందాలను ఆరబోసిందనే చెప్పాలి.

కానీ ఆమె హిస్‌స్ అని బుసకొట్టినా అదే టైంలో రిలీజై రక్తచరిత్రతోపాటు మరో రెండు తెలుగు సినిమాల ముందు ఆడలేదు. ఈ చిత్రాన్ని విడుదల చేసిన చదలవాడ శ్రీనివాసరావు చేతులు కాల్చుకున్నాడు.

రోబో వంటి చిత్రాన్ని విడుదల చేయాల్సింది మిస్సై ఇలా శృంగారపు సినిమా కూడా సక్సెస్ చేయలేకపోయాడని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి

"ఎప్పుడూ అల్లరి చేస్తూ సరదాగా గడిపేస్తుంటాడు రవితేజ.


ఎప్పుడూ అల్లరి చేస్తూ సరదాగా గడిపేస్తుంటాడు రవితేజ. ఏదైనా తేడా వస్తే మాత్రం మంటెత్తి పోతాడు. అందుకే మిరపకాయ్‌ అన్నది. మిరపకాయ్‌ కొరికితే నోట్లోంచి సెగలు పుట్టించేస్తుంది. ఈ కుర్రాడి అసలు కథేంటో తెరపైనే చూడాలి. యాక్షన్‌ ప్రధానంగా సాగుతుంది. కావల్సినంత వినోదం ఉంటుంది. బ్యాంకాక్‌లో చిత్రీకరించిన క్లైమాక్స్ ఎంతో థ్రిల్లింగ్‌గా ఉంటుంది. అంటున్నారు 'మిరపకాయ్‌' చిత్ర నిర్మాత రమేష్‌ పుప్పాల.రవితేజ హీరోగా హరీష్ శంకర్ ఎస్. దర్శకత్వంలో ఎల్లో ఫ్లవర్స్ పతాకంపై రమేష్ పుష్పాల నిర్మిస్తున్న 'మిరపకాయ్' చిత్రం ఆడియో డిసెంబర్ 5న, సినిమా డిసెంబర్ 23న విడుదల కానుంది. ఇక ఈ చిత్రంలో రవితేజ సరసన లీడర్ ఫేమ్ రిచా గంగోపాధ్యాయ, వేదం ఫేమ్ దీక్ష హీరోయిన్స్ గా చేసారు. మిగతా పాత్రల్లో ప్రకాశ్‌ రాజ్, కోట శ్రీనివాసరావు, సునీల్, చంద్రమోహన్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, అజయ్, ఆలీ, నాగబాబు, రాజా రవీంద్ర, బ్రహ్మాజీ, రావు రమేష్, సుప్రీత్, సుధ, సురేఖావాణి కనిపిస్తారు. పాటలు: సీతారామశాస్త్రి, చంద్రబోస్, భాస్కరభట్ల, అనంత్‌ శ్రీరామ్, సాహితి, సంగీతం: థమన్, ఫొటోగ్రఫీ: రాంప్రసాద్, ప్రొడక్షన్ కంట్రోలర్: దేవినేని బ్రహ్మానందరావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రాజా రవీంద్ర, నిర్మాత: రమేష్ పుప్పాల, కథ, మాటలు, దర్శకత్వం: హరీష్‌ శంకర్ ఎస్. ఇక రీసెంట్ (నవంబర్ 24) గా రవితేజ, రమేష్ వర్మ కాంబినేషన్ లో 'వీర' చిత్రం షూటింగ్ మొదలైంది. కాజల్‌, తాప్సీ హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రం స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా చెప్తున్నారు.

పెళ్లయిన మగాడితో నటి నికిత సీక్రెట్ ఎఫైర్


తెలుగులో ఆర్యన్ రాజేష్ సరసన నటించించి నికిత ఆ తర్వాత రెండుమూడు సినిమాల్లో నటించింది. ప్రస్తుతం టాలీవుడ్‌కు దూరంగా ఉంటున్న ఆమె కన్నడలో బిజీగా నటిస్తోంది. పెండ్లి గురించి అడిగితే టైమ్ రావాలనేది. అది వచ్చినట్లుంది. హీరో దర్శన్‌తో కాపురం చేస్తుందన్న వార్తలు గుప్పుమన్నాయి. రహస్యంగా పెండ్లి చేసుకున్న ఈ జంట ఇటీవల ఊటీలో దర్శనమిచ్చారట. నికిత గుర్తుపట్టలేని విధంగా మోడ్రన్‌గా తయారైంది. దర్శన్‌కు ఆల్రెడీ కొడుకు ఉన్నాడు. తను ముంబయిలో ఉంటున్నట్లు అక్కడ గెస్ట్‌హౌస్‌లో చెప్పిందట. దర్శన్ ఆమెకు ఫ్లాట్ ఇచ్చాడని సమాచారం. ఒక ఏజ్ వచ్చాక తోడును కోరుకోవడంలో తప్పులేదు. కానీ ఇండస్ట్రీలో అందగత్తెలంతా సెకండ్స్‌గా ఎందుకెళతారో అర్థంకాని ప్రశ్న.

వెధవా.. ఎందుకు బతకడం అని తిట్ల వర్షం కురిపించారట:నాగబాబుమన్యం రమేష్‌ను


"ఆరెంజ్" రిలీజ్‌కు ముందే కోటిన్నర ప్రాఫిట్ అని ఎగ్జిక్యూటివ్ నిర్మాత మన్యం రమేష్ నిర్మాత అయిన తన బావ నాగబాబుతో చెప్పాడట. సరేలే ఏదోవిధంగా లాభపడ్డామని అనుకున్నాడట. అయితే విడుదలైన తర్వాత ఆరున్నరకోట్ల డెఫిషియట్ చూపించాడట. రెండోరోజుకు 18కోట్లకు చేరింది. దీంతో షాక్‌కు గురైన నాగబాబు మన్యం రమేష్‌ను చెడామడా తిట్టేశాడట. దీంతో మనస్థాపం చెందిన రమేష్ ఇంటికి వెళ్లకుండా రోజంతా ఎక్కడో ఉండిపోయాడు. బావ మొహంలో ఆనందం చూడాలనుకున్నాను. ఇంత కోపం చూడలేక నేను వెళ్లిపోయానని తన ఇంటికి ఫోన్ చేశాడట. ఈ విషయం నాగబాబుకు తెలిసి వేట మొదలెట్టారు. ఫోన్ కాల్ ఏ ఏరియా నుంచి వచ్చిందని ఎంక్వైరీ చేయగా, గచ్చిబౌలి నుంచి అని తెలిసింది. అక్కడికి వెళ్లి ఓ రూమ్‌లో ఉన్న రమేష్‌ను నాగబాబు మంచిగా పలుకరించి.. డబ్బు పోతే పోయింది. నువ్వుపోతే ఎక్కడి నుంచి తేను... అని కాస్త కుదుటపడేలా మాట్లాడారట. ఆ తర్వాత కారులో వచ్చేటప్పుడు నానా బూతులు తిట్టి వెధవా.. ఎందుకు బతకడం అని తిట్ల వర్షం కురిపించారట.

దీంతో నాగబాబు సోదరి క్షమించమని వేడుకొనగా నీ మొహం చూసి వదిలేశానని చెప్పాడట. ఇక ఆ తర్వాత ఎకౌంట్స్ పరిశీలిస్తే... ఆరున్నర కోట్లు రమేష్ వెనకేసినట్లు తేలిందట. ఆ డబ్బుతో రెండు చిన్నపాటి చిత్రాలు తీయాలనే ప్లాన్‌లో ఉన్నాడని ఆయనకు సమాచారం అందింది. దీంతో మింగలేక... కక్కలేక.. ఇక నుంచి వాడి మొహం చూడనని నాగబాబు చెప్పాడట.

హీరోయిన్ బికినీ షాట్ సీన్‌కు ఆయన తన ఫ్రెండ్స్‌ను తీసుకవచ్చాడు


ఇండస్ట్రీలో సినిమాలు చేయడానికి నిర్మాతలు వచ్చేది డబ్బుతో ఎంజాయ్ చేయడానికేనని పలు సంఘటనలు ఒక్కోసారి రుజువు చేస్తుంటాయి. ఓ నిర్మాత ఆదివారంనాడు షూటింగ్ చేపట్టాడు. దర్శకుడు, నిర్మాత రెండూ ఆయనే అవ్వడంతో హీరోయిన్ బికినీ షాట్ సీన్‌కు ఆయన తన ఫ్రెండ్స్‌ను తీసుకవచ్చాడు. బికినీలో ఉన్న ఆమె అందాలను వారు బాగా ఆస్వాదించారు. మూడు టేకులు వరకు చేయించారు. చాలా సిగ్గుతో చేసిన ఆమె ఆ తర్వాత మేకప్‌మేన్ అసలు సంగతి ఆమెకు ఉప్పదించడంతో అసలు విషయం తెలిసింది. వెంటనే తను ఇక చేయనని చెప్పేసింది. ఆ తర్వాత తను రేపటి నుంచి రావడంలేదని వేరే షూటింగ్‌కు కమిట్ అయ్యానని తప్పుకుంది. అది సినిమా కాబట్టి నిర్మాత ఏమీ చేయలేని పరిస్థితి. రాత్రి ఆమె దగ్గరకు వెళ్లి సారీ చెప్పాడు. మరి ఆ తర్వాత ఏమైందోకానీ... తను ఊరు వెళ్లిపోతున్నట్లు చెప్పిందట. కొత్త అమ్మాయిలూ... వేషంకోసం వస్తే తస్మాత్ జాగ్రత్త.

11/28/10

నువ్వు కూడా అలా వచ్చావా ఏంటి..? అని గుసగుస అడిగిందట.


ఇటీవల హీరోయిన్లు సినిమాల్లో ఎంతటి ఎక్స్‌పోజింగ్ చేసినా అది కథ మేరకే అంటూ నీతులు వల్లించడం పరిపాటి అయిపోయింది. కానీ బయట ఫంక్షన్స్‌కు వచ్చేటపుడు రకరకాల గెటప్స్‌తో వస్తుంటారు. ఇదంతా తమను తాము పబ్లిసిటీ చేసుకునేందుకేనన్నది జగమెరిగిన సత్యం. ఇటీవల కల్పనా చౌదరి కూడా ఇలాగే వచ్చింది. పలు చిత్రాల్లో చిన్నాచితక పాత్రలు వేసిన ఈ భామ రామానాయుడు చిత్రం ఆలస్యం అమృతం చిత్రంలో నటించింది. స్టేజిపై హీరోయిన్ కంటే ఆమె ఎట్రాక్షనే ఎక్కువైంది. మోకాళ్ల పైవరకూ కన్పించే డ్రెస్‌తో వచ్చి స్టేజిపై కాలుపై కాలు వేసుకుని కూచుంది. దీంతో ఫోటోగ్రాఫర్లకు బాగా పని దొరికింది. ఎడాపెడా అనేక కోణాల్లో ఫోటోలు లాగించేయడం మొదలెట్టారు. ఇది గమనించిన మరో నటి శివపార్వతి.. ఇటీవల యానాగుప్తా ఓ ఫంక్షన్‌కు డ్రాయర్ వేసుకోవడం మరిచిపోయి వచ్చిందట.. నువ్వు కూడా అలా వచ్చావా ఏంటి..? అని గుసగుస అడిగిందట. దానికి చౌదరి సమాధానమిస్తూ... నేను డ్రాయర్ వేసుకునే ఉన్నాను. ఏం ఫర్వాలేదు.. తీస్కోనీయ్ అని నవ్వుతూ చెప్పిందట. దీంతో ఆ పక్కనే ఉన్న నాయుడుగారు కలుగజేసుకుని.. ఏంటీ.. జోకులేసుకుంటున్నారని అడిగితే... కల్పనా చౌదరి బదులిస్తూ... హీరోయిన్‌గా పనికొస్తావ్.. నెక్ట్స్ సినిమాలో నాయుడుగారిని ఛాన్స్ అడగమంటుందో శివపార్వతి అక్క అని అనడంతో, అయితే నన్ను హీరోగా చేయమంటోందా...? అంటూ తెలివిగా సమాధానమిచ్చారట నాయుడుగారు

11/26/10

ముఖ్యంగా ఆమె అండర్‌వేర్ ధరించి వస్తుందో లేదోనన్న అనుమానం వారిని పట్టి పీడిస్తోందట




యానా గుప్తా ఏదైనా ఫంక్షన్‌కి వస్తుందంటే నిర్వాహకులు బెంబేలెత్తిపోతున్నారు. ముఖ్యంగా ఆమె అండర్‌వేర్ ధరించి వస్తుందో లేదోనన్న అనుమానం వారిని పట్టి పీడిస్తోందట. అదలా వుంచితే ఇటీవల ఓ కార్యక్రమానికి హాజరైన యానా ప్యాంటీ వేసుకు రావడం మరిచిపోయింది. అలా ఆమె ఓ కుర్చీలో ఆశీనురాలు కాగానే కెమేరాలు ఆ దృశ్యాలను బంధించి వేశాయి. విషయం తెలుసుకున్న యానా తొలుత కాస్త తప్పించుకోవడానికి చూసినా ఆ తర్వాత వదిలేసింది. ప్యాంటీ ఎందుకు వేసుకు రాలేదని ఆమెను కదిలిస్తే దిమ్మతిరిగే సమాధానం చెప్పిందట. తనకు ప్యాంటీలంటే చెడ్డ చిరాకనీ, అందుకే వాటిని ధరించడానికి ఇష్టపడనని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పిందట. ఒక్కొక్కరికి ఒక్కో అలవాటు ఉంటుందనీ, తనకు ప్యాంటీ ధరించకుండా తిరిగే అలవాటు వుందని చెప్పిందట యానా. ఇప్పటికైనా ఆయా కంపెనీలు ఆమెను ఫంక్షన్లకు, పార్టీలకు పిలవడం మానుకుంటారో లేదో చూడాలి.

అల్లు అర్జున్, స్నేహారెడ్డిల నిశ్చితార్థం


హైదరాబాద్: వెండితెర ‘వరుడు’ అల్లు అర్జున్, స్నేహారెడ్డిల నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జరిగింది. శుక్రవారం రాత్రి హైదరాబాద్ మాదాపూర్‌లోని నొవాటెల్ హోటల్‌లో కన్నులపండువగా జరిగిన వీరి నిశ్చితార్థానికి సినీ, రాజకీయ రంగ ప్రముఖులు తరలివచ్చి, యువజంటకు తమ ఆశీస్సులను అందజేశారు. ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ తనయుడైన అల్లు అర్జున్ వివాహం ఎస్‌సీఐఈఎన్‌టీ ఇంజనీరింగ్ కళాశాల అధినేత కె.శేఖర్‌రెడ్డి కుమార్తె స్నేహారెడ్డితో నిశ్చయమైన సంగతి తెలిసిందే. పెళ్లి తేదీని ఇంకా ఖరారు చేయలేదు. వచ్చే ఫిబ్రవరిలో వీరి వివాహం జరిగే అవకాశాలున్నాయి. నిశ్చితార్థం వేడుకకు యువజంట కుటుంబ సభ్యులతోపాటు పీఆర్పీ అధినేత చిరంజీవి, సినీ రంగ ప్రముఖులు మోహన్‌బాబు, నాగార్జున, డి.రామానాయుడు, రవితేజ, రామ్‌చరణ్, నాగచైతన్య, రానా, మురళీమోహన్, పూరీ జగన్నాథ్, తదితరులు హాజరయ్యారు. డి.శ్రీనివాస్, కె.కేశవరావు, జానారెడ్డి, భూమానాగిరెడ్డి, కోటగిరి విద్యాధరరావు, తదితర ప్రముఖులు పాల్గొన్నారు.


11/25/10

అల్లరి నరేష్ మాలాంటి వాళ్ళందరికీ స్పూర్తిగా నిలిచాడు:AlluArjun


ఏడాదికి నాలుగు సినిమాలు చేస్తూ అల్లరి నరేష్ మాలాంటి వాళ్ళందరికీ స్పూర్తిగా నిలిచాడు' అని నరేష్ గురించి చెప్పుకొచ్చారు అల్లు అర్జున్. అల్లరి నరేష్, కామ్నా జట్మలానీ కాంబినేషన్ లో ఈవీవీ రూపొందించిన 'కత్తి కాంతారావు' ఆడియో పంక్షన్ కి హాజరై ఈ విధంగా స్పందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన అల్లు అర్జున్ ఆడియో సీడీలను ఆవిష్కరించి పై విధంగా స్పందించారు. అలాగే.. 'సాధారణంగా హీరోలుగా నిర్మాతల కొడుకులే స్దిరపడతారని అనుకుంటారు. కానీ దర్శకుల వారసులు కూడా హీరోలుగా నిలదోక్కుకోగలరని 'అల్లరి' నరేష్ నిరూపించాడు అన్నారు. మల్లికార్జున్ సంగీతం సమకూర్చిన ఈచిత్రం పాటలు ఎస్.వీ.వీ.మ్యూజిక్ ద్వారా పాటలు విడుదలయ్యాయి.

ఆరెంజ్ మూవీ రివ్యూ మరియు రేటింగ్:




ఆరెంజ్ మూవీ రివ్యూ మరియు రేటింగ్:రాం చరణ్ 3వ సినిమా ఆరెంజ్ మూవీ విడుదల ఈ రోజు జరిగింది ఈ చిత్రం పై చిత్రం యూనిట్ అంతా భారీగా ఆశలు పెట్టుకుంది ముఖ్యంగా రాం చరణ్, డైరక్టర్ భాస్కర్ కొద్దిగంటల క్రితం రిలీజ్ అయింది ఆరెంజ్ మూవీ ఈ సినిమాలో హిరోగా నటించిన "రాం చరణ్ ఈ సినిమాలో తన క్యారెక్టర్ రివీల్ చేశాడు. రాం చరణ్ మాటల్లొ తన క్యారెక్టర్ 16 నుంచి 25 ఏళ్ల యంగెజ్ కుర్రాడిల ఉంటుందని చెపుతున్నాడు లేటెస్ట్ సమచారం ప్రకారం ఫస్ట్ ఆఫ్ అంతా కామెడి పరంగా బాగుందని "కాని" సెకండ్ ఆఫ్ లొ స్టొరి కొంచం సాగదీసాడు మొత్తానికి క్లైమేక్స్ మాత్రం ఫెంటస్టిక్ యాక్షన్ సీన్స్ తో బాగుంది సినిమా లొ క్లైమెక్స్ హైలెట్ రాం చరణ్ ఇందులో రాం క్యారెక్టర్ లొ చేస్తున్నాడు వైల్డ్ ఫొటొగ్రాఫర్ జెనిలియా క్రేజి గార్ల్ సపోర్టింగ్ క్యారెక్టర్ ప్రకాష్ రాజ్ ఆస్ట్రేలియా లొ పోలిస్ ఆఫిసర్ బ్రహ్మనందం జెనిలియా అంకుల్ క్యారెక్టర్ "పేరు పప్పి" ఫస్ట్ ఆఫ్ సినిమా అంతా పప్పి క్యారెక్టర్ హైలెట్ .

దర్శకత్వం:బొమ్మరిల్లు భాస్కర్
నిర్మాత:కె.నాగబాబు
బ్యానర్: అంజనా ప్రొడక్షన్
మ్యూజిక్ కంపోజ్ :హరీష్ జయ్ రాజ్
రేటింగ్:3.5/5

మార్చి 27, 2011 న విడుదల చేసేందుకు సన్నాహాలు చేయాలని నిర్ణయించారు. . ఆ రోజు రామ్ చరణ్ తేజ పుట్టిన రోజు.:Allu arjun


అల్లు అర్జున్ , స్నేహా రెడ్డిల నిశ్చితార్ధం ఈ రోజే(నవంబర్ 26, 2010) జరగనుంది. .ఈ ఎంగేజ్ మెంట్ పంక్షన్ ని సింపుల్ గా చేయనున్నారని సమాచారం. ఈ పంక్షన్ ఇరు కుటుంబాల ప్రెవేట్ పంక్షన్ గా చేస్తున్నారు. ఈ విషయమై అల్లు అర్జున్ వివరణ ఇస్తూ..నాకు నా శ్రేయాభిలాషులను, స్నేహితులను, సినీ పరిశ్రమలోని పెద్దలను, మీడియావారిని పిలిచి ఈ పంక్షన్ చేసుకోవాలని ఉంది కానీ..చాలినంత సమయం లేదు అన్నారు. ఇక ఈ నిశ్చితార్ద వేడుకలో అల్లు అర్జున్ కి ముప్పై ఐదు లక్షలు విలువ చేసే డైమండ్ రింగ్, అమ్మాయికి కోటి రూపాయల విలువైన నగలు పెట్టనున్నారని తెలుస్తోంది. అలాగే వీరి వివాహం..వచ్చే పిభ్రవరిలో జరగనుంది. ఇకఈ రోజున అల్లు అర్జున్ బావ..రామ్ చరణ్ క్రేజీ చిత్రం ఆరెంజ్ కూడా విడుదల అవుతోంది. ఇద్దరి జీవితాల్లో ఈ రోజు ఓ పండుగలాంటిది. ఇద్దరికీ ధట్స్ తెలుగు శుభాకాంక్షలు తెలియచేస్తోంది. ఇక అల్లు అర్జున్ ప్రస్తుతం "బద్రీనాధ్" లో వివి వినాయిక్ దర్శకత్వంలో చేస్తున్నారు. తమన్నా హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం మార్చి 27, 2011 న విడుదల చేసేందుకు సన్నాహాలు చేయాలని నిర్ణయించారు. . ఆ రోజు రామ్ చరణ్ తేజ పుట్టిన రోజు.

ముందే రికార్డులు క్రియోట్ చేస్తోంది oRANGE


రేపు(శుక్రవారం) విడుదల కానున్న రామ్ చరణ్ "ఆరెంజ్" చిత్రం విడుదలకు ముందే రికార్డులు క్రియోట్ చేస్తోంది. టిక్కెట్ కౌంటర్స్ ఓపెన్ చేసిన రోజున్నరలోనే ఐదు లక్షల టిక్కెట్లు అడ్వాన్స్ గా అమ్ముడయ్యాయి. ఇది ఓ రికార్డుగా చెప్తున్నారు. మగధీర ఘన విజయం ఈ మాదిరి ఓపినింగ్స్ కు దారితీసిందని విశ్లేషిస్తున్నారు. అంతేగాక రామ్ చరణ్ ఈ చిత్రంలో మోడ్రన్ యూత్ కు ఐకాన్ ట్రెండ్ ని ఫాలో అవటం కూడా ఈ క్రేజ్ రావటానికి కారణమంటున్నారు.

మరో ప్రక్క హ్యారీస్ జైరాజ్ స్వరపరిచిన పాటలు ఇప్పటికే పెద్ద హిట్టవటం కూడా సినిమాపై అంచనాలు పెంచి అమ్మకాలుపై ప్రభావం చూపాయని చెప్తున్నారు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో నాగబాబు నిర్మించిన ఈ చిత్రంలో జెనీలియా హీరోయిన్ గా చేస్తోంది. చిత్ర విజయంపై నాగబాబు బాగా నమ్మకంగా ఉన్నారు. మగధీర ఓ మేజిక్ అయితే, ఆరెంజ్ ఓ ఎక్స్‌పీరియెన్స్ అనాలి. ఖుషీ తరహాలో హాయిగా, రొమాంటిగ్గా సాగే సినిమా ఇది. చరణ్ ‌కి, భాస్కర్‌ కి ఇది మూడో చిత్రం. కచ్చితంగా ఇద్దరూ ఆరెంజ్ తో హేట్రిక్ పూర్తి చేస్తారు అని నాగబాబు చెప్తున్నారు.

11/24/10

ఎనర్జిటిక్ హిరొ రవితేజ నటిస్తున్న "వీర"


ఎనర్జిటిక్ హిరొ రవితేజ నటిస్తున్న "వీర" రెగ్యులర్ షూటింగ్ 24 న స్టర్ట్ అయింది [Arts Gallery at Madhapur in Hyderabad]ఈ సినిమా లొ హిరోయిన్స్ గా కాజల్ , తాప్సి నటిస్తున్నారు ఈ సినిమా దర్శకత్వం రమేష్ వర్మ "రైడ్"తీసిన రమేష్ ఈ సినిమా తొ మరో అడుగు ముందుకేస్తున్నాడు.

నిర్మాత:గణేష్ ఇందుకూరి ,

సన్వి ప్రొడక్షన్ బ్యానర్,

యస్.తమన్ సినిమా మ్యూజిక్ చేస్తున్నాడు.

మొత్తానికి ట్విట్టర్ సైట్ లొ రాం చరణ్ కూడ జాయిన్


మొత్తానికి ట్విట్టర్ సైట్ లొ రాం చరణ్ కూడ జాయిన్ అయ్యాడు రాం ట్విట్టర్ లో జాయిన్ అవటానికి కారణం "జెనిలియా డి సౌజా" యాక్టర్ రాణా దగ్గుబటి ఇద్దరూ రాం ట్విట్టర్ లొ రావటానికి క్రెడిట్ అంతా వీళ్ళిద్దరికె దక్కుతుంది

రాం 23 న ట్విట్టర్ లొ జాయిన్ అయ్యాడు ఈ 2రోజులలోనే 4,000 మంది ఫాలొవర్స్ వచ్చారు దీనిబట్టి రాం ఫాలోయింగ్ తెలుస్తోంది రాం మొట్ట మొదటి ట్విట్ "“Chala chala happy interacting with all you guys. Can't wait to wake up. Will buzz you all in da mornin. lov you and gud nite to each one of you.” []

మొత్తానికి ఆరెంజ్ మూవీ సినిమా విడుదల టైం లొనే ట్విట్టర్ లొ జాయిన్ అయ్యాడు రాం ఈ సినిమా శుక్రవారం ధియేటర్స్ లోకి రాబోతుంది ఆడియో సూపర్ హిట్ అవటంతో సినిమా అంచనాలు భారీగా పెరిగిపోయాయి దీన్ని అందుకుంటుందో లేదొ వేచి చూడండి......!


ramcharan email id is:ramcharanteja6@gmail.com

ram charan twiiter id-ramcharanteja

ఈగ లో సమంతా:రాజమౌళి


ఇండస్ట్రి లో సక్సెస్ మీద సక్సెస్ ఇచ్చు కుంటు టాప్ డైరక్టర్ పేరు తెచ్చుకున్నరాజమౌళి ఇప్పుడు కొత్తగా మరో చిత్రం తీయటానికి సంసిద్దుడవుతున్నాడు ఈ సినిమా కొసమై హిరో , హిరోయిన్ ల క్యారెక్టర్ ల ఎంపిక జరుగుతోంది ఈ సినిమా లో హిరోయిన్ గా సమంతా నటించబోతోంది. యే మాయ చెశావే చిత్రం తొ హిట్ అయి బౄందావనం తో కుర్ర కారు ఉపెస్తున్నసమంతా ఈ సినిమానే కాకమహేష్ బాబు"దూకుడు"పవన్ కళ్యాణ్ తొ కూడ చేస్తోంది

ఈ సినిమా విషయమైరాజమౌళి మాట్లడుతూ ఈ సినిమా మొదటExpermental గా తీయబోతున్నామని అనుకున్న ఇప్పుడు స్టార్ కాస్ట్ పెరగటంతో మాములు సినిమా గా మారుతోంది ఈ సినిమా లొ హిరొగా నాని చేస్తున్నాడు

coming soon.....!ఈగ

శ్రీకాంత్ 101 వ సినిమా రిలీజ్ కి సిద్దమయింది:ranga di donga


ప్రేస్టజియస్ గా ఫిల్ అవుతున్న శ్రీకాంత్ 101 వ సినిమా రిలీజ్ కి సిద్దమయింది ఈ సినిమా డిసెంబర్ 10న విడుదల కాబోతుంది డిసెంబర్ విడుదల అయ్యే చిత్రాలతో పోటి పడనుంది ఈ సినిమా లో శ్రీకాంత్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు,హిరోయిన్ గా విమల రామన్ చేస్తోంది ఈ సినిమాలో సూపర్ హిట్ హిరోయిన్ రమ్యక్రిష్ణ మంచి క్రుషయల్ రోల్ ప్లే చేస్తోంది

ఈ సినిమా దర్శకత్వం నిర్మాత: సుధకర్ నాయుడు[జి.వి], సి.ఆర్.మోహన్ తో కలిసి ఈ ప్రాజెక్ట్ చేస్తున్నాడు రెండు బ్యానర్స్ కలిసి[Golden Lion Films and God Father Films]
ఈ సినిమా కి సంగీతం చక్రి అందిస్తున్నాడు

ఈ సినిమాలో Brahmanandam, MS Narayana, LB Sriram, Raghubabu, Jayaprakash Reddy, Sivaji Raja, Chitram Sreenu, Dr Mohan, Telangana Sakuntala, Bhuvaneswari, Jyothi, Taslima Sheikh నటిస్తున్నారు

ఆడియొ త్రిపుల్ ప్లాటినం డిస్క్ ఫంక్షన్ Nagavalli


వెంకటేష్ నటించిన నాగవల్లి చిత్రం విడుదల తేది ని ఈ సినిమా నిర్మాత బెల్లం కొండ సురేష్ మిడియా ముందు ఎనౌన్స్ చేశారు డిసెంబర్16 న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కాబోతుంది సినిమా మొత్తం అన్ని కంప్లీట్ చేసుకుని విడుదలకు సిద్దంగా ఉంది కొద్ది కొద్ది ఫార్మలిటిస్ మిగిలి ఉన్నాయి. దీనితొ పాటు వెంకటేష్ తొ 60 డ్యాన్సర్లు కలిసి ఒక సాంగ్ రాజు[డెన్స్ మాస్టర్] సుందరం దర్శకత్వంలో షూట్ చేయాలి.

నిర్మాత సురేష్ మాట్లడుతు:నాగవల్లి ఆడియొ సూపర్ హిట్ అవటంతో దీనికిగాను ఆడియొ త్రిపుల్ ప్లాటినం డిస్క్ ఫంక్షన్ చేయబోతున్నట్టు తెలిపాడు పాటల హిట్ తొ సినిమా ఎక్స్ పెక్టెషన్స్ పెరిగాయి దానికి తగ్గట్టుగానే ఈ సినిమాని డైరక్టర్ పి.వాసు అద్బుతంగా మలిచారని ఈ సినిమా లొ వెంకటేష్ నటన హైలెట్ గా నిలుస్తుంది హిరోయిన్ లందరు వారి వారి పాత్రల్లో అద్బుతంగా నటించారని సురేష్ మిడియా తో చెప్పారు......!

"నేను నా రాక్షసి" సినిమా ఆడియో డిసెంబర్14


దగ్గుబాటి రాణ నటిస్తున్న "నేను నా రాక్షసి" సినిమా ఆడియో డిసెంబర్14 న విడుదల కాబోతుంది ఈ సినిమా

దర్శకత్వం:పూరిజగన్నాధ్ చేస్తున్నాడు


బ్యానర్:శ్రీ లక్ష్మి ప్రసన్న ప్రొడక్షన్

హిరోయిన్ :ఇలియాన

ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరబాద్ లో జరుపుకుంటోంది తరవాతి షేడ్యుల్ కోసం "బ్యాంకాక్" కి వెళ్ళుతుంది [నవంబర్27]న

టాలీవుడ్ వర్గాల సమచారం ప్రకారం రాణ ఇందులో ప్రొఫిషినల్ కిల్లర్ పాత్రలో కనిపించబోతున్నాడు అతని మొదటి సినిమా "లీడర్" కి దినికి చాల డిఫరెంట్ గా కనిపించబోతున్నాడు రాణ నే కాక ఇందులో మ్యూజిక్ కూడ ఇంతవరకూ ఎప్పుడు ఉండని విధంగా ఉండటం కోసం ముగ్గురు [[Pappi Lahiri, Vishwa and Vishal-Sekha]]బడా మ్యూజిక్ కంపోసర్స్ తో చేయిస్తున్నారు సినిమా మొత్తం పూర్తయ్యే సరికి వచ్చే [January]సంవత్సరం అని చెప్పొచ్చు

11/23/10

SAKTHIయాక్షన్ సీక్వెన్స్ పూర్తి


యంగ్ టైగర్ జూనియర్ యన్.టి.ఆర్ నటిస్తున్న సినిమా "శక్తి"అన్నపూర్ణ స్టుడియోస్ లో యాక్షన్ సీక్వెన్స్ పూర్తి చేసుకుంది. ఈ యాక్షన్ సీక్వెన్స్ కోసం భారీ బడ్జెట్ తో [5కోట్లు]పెట్టి సెట్ వేశారు ఈ సెట్ ఆనంద్ సాయి వేశాడు. ఈ సినిమా యూనిట్ ఈ షెడ్యూల్ పూర్తవటంతో మరో షెడ్యుల్ కోసం "హంపి","బదాని"వెళ్ళాయి. ఇక్కడ 10రోజులు షూటింగ్ జరుపుతారు ఇప్పటి వరకు తెలుగు ఇండస్ట్రి లోనే పెట్టనంత బడ్జెట్ ఈ సినిమా కోసం అశ్వినిదత్ ఖర్చు చేస్తున్నాడు ఇంత వరకు తెలుగు ఇండస్ట్రిలొ తియనన్ని లొకేషన్స్ తొ ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది

ఈ సినిమా దర్శకత్వం: "మెహర్ రమేష్"

నిర్మాతా:"అశ్విని దత్"

హిరోయిన్ గా: ఇలియాన

బ్యానర్:"వైజయంతి బ్యానర్"

మిగిలిన క్రూ లో కూడ పెద్ద స్టార్ లతో చాల భారీగా రూపుదిద్దుతున్నారూ


ఈ సినిమా సంగీతం "మణిశర్మ"అందిస్తునాడు.

ముద్దు పెట్టేందుకు ఏ హీరో అయినా సంశయిస్తే తనే ధైర్యం చెప్పి సహజసిద్ధంగా వచ్చేటట్లు ప్రయత్నిస్తానని అంటోంది ఈ హిరోయిన్


బాయ్ ఫ్రెండ్స్‌ను మార్చడంలో ఆరితేరిపోయిన దీపికా పదుకునే వెండితెరపై ముద్దులివ్వడంలోనూ కొత్త వరవడిని సృష్టిస్తోంది. తన తాజా చిత్రంలో అలాంటి పాత్రలోనే నటించానని చెపుతోంది.

ప్రేమికుల మధ్య అటువంటి మరువలేని మధురమైన తీయని ముద్దులు ఉండి తీరాలని అంటోంది. రిలేషన్‌షిప్‌ను బాగా దృఢంగా పట్టి ఉంచగల శక్తి కేవలం పెదవులపై ఇచ్చే ముద్దులకే ఉంటుందన్న నమ్మకం తనకుందని లెక్చర్లిస్తోంది.

అంతేకాదండోయ్ తను నటించే సిన్మాల్లో తన పెదవులపై ముద్దు పెట్టేందుకు ఏ హీరో అయినా సంశయిస్తే తనే ధైర్యం చెప్పి సహజసిద్ధంగా వచ్చేటట్లు ప్రయత్నిస్తానని అంటోంది. మొత్తానికి ముద్దుల్లో ఉన్న రకాలన్నిటినీ వడబోసినట్లుందీ చొట్టబుగ్గల సెక్సీ క్వీన్

Orange Movie కి "u"certificate


రాం చరణ్ ఆరెంజ్ సినిమా రిలీజ్ కి ముందు తిరుపతి వెళ్ళి అ ఏడుకొండల స్వామికి ప్రార్దించుకొన్నాడు అ తరవాత మిడియా తొ మాట్లడుతు తరవాతి ప్రొజెక్ట్స్ ఏమని అడగగా స్క్రిప్ట్ వింటున్నానని చెప్పాడు ఆరెంజ్ సెన్సార్ పూర్తయింది ఎటువంటి కట్స్ లేకుండా వచ్చింది [u సర్టిఫికేట్] ఈ సినిమా 26 న విడుదలవుతుంది అందరూ చూసి ఆనందించమని చెప్పాడు

ఈ సినిమా దర్శకత్వం బొమ్మరిల్లు భాస్కర్, నాగ బాబు నిర్మాత అంజనా ప్రొడక్షన్ సమర్పిస్తోంది

"శ్రీ రామ రాజ్యం":లక్ష్మనునిగా ఎవరు నటిస్తారన్నది అందరి ఆలోచన


లవకుశ అనగానే మనకి గుర్తుకొచ్చేది అద్బుతమైన స్క్రీన్ ప్లే దర్శకత్వం నటి నటుల నటన ముఖ్యంగా ఈ సినిమాలో నటించిన రామరావు నుంచి బాల నటులవరకు తిరుగులేని ప్రాముఖ్యత తెచ్చిపెట్టింది మరి ముఖ్యంగా రామరావు కి అంజలి దేవి కి కాంతరావుకి బాగ పేరు వచ్చింది ఇందంతా చెప్పటం ఎందుకంటే ఇదే సినిమా ఇప్పుడు బాలయ్యబాబు "బాపు" దర్శకత్వం లో తిరిగి తీయబోతున్నారు"శ్రీ రామ రాజ్యం" సినిమా పేరు

ఇందులొ బాలక్రిష్ణ "రాముని"గా నయనతార "సీతాదేవి"గా నటిస్తున్నారు మరి లక్ష్మనునిగా ఎవరు నటిస్తారన్నది అందరి ఆలోచన హిరొ బాలక్రిష్ణ దర్శకుడు బాపు శ్రీకాంత్ అని పూర్తిగా ఒప్పుకున్నారు అయ్యారు అక్కినేని నాగేశ్వర రావు "విశ్వా మిత్రుని" పాత్రలో కనబడబోతున్నారు

ఈ సినిమా తో శ్రీకాంత్ కొత్త రికార్డ్ అందుకుంటునాడు టాలీవుడ్ టాప్ హిరోస్ నలుగురు పక్కన [చిరంజీవితొSankar dada MBBS ,నాగర్జునతొNinne Premistaవెంకటేష్ తొsankranthi ఇప్పుడు బాలక్రిష్ణ తొsri rama rajyam]2 వ హిరోగా చేసిన ఘనత శ్రీకాంత్ కి దక్కుతుంది

నయనతార సీతాదేవి పాత్రలో నటించకూడదని హెచ్ఎమ్‌కె ప్రధాన కార్యదర్శి కణ్ణన్ తెలిపారు.




బాలకృష్ణ శ్రీరాముడిగా నటించే పౌరాణిక చిత్రం "శ్రీరామరాజ్యం" షూటింగ్.. కార్తీక సోమవారమైన నిన్న లాంఛనంగా ప్రారంభమైంది. ఈ చిత్రంలో సీతాదేవి పాత్రలో అందాల నయనతార నటించడం సరికాదని హిందూ మక్కల్ కట్చి (హెచ్ఎమ్‌కె) తెలిపింది. ఏకపత్నీ వ్రతుడైన శ్రీరాముడి పౌరాణిక చిత్రంలో సీతాదేవిగా నయనతార నటించడం తగదని హెచ్ఎమ్‌కె పేర్కొంది.

ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు అయిన ప్రభుదేవాను రెండోసారి పెళ్లాడనున్న నయనతార సీతాదేవి పాత్రలో నటించకూడదని హెచ్ఎమ్‌కె ప్రధాన కార్యదర్శి కణ్ణన్ తెలిపారు. వేరొక మహిళకు భర్త అయిన ప్రభుదేవాను కోరుకుని పెళ్లి చేసుకోవాలనుకుంటున్న నయనతార సీత పాత్రలో నటించడం ఎంతవరకు సబబు అని కణ్ణన్ ప్రశ్నించారు.

ఇప్పటికే మల్లికా షెరావత్, శ్రియా చరణ్ కురుచ దుస్తులు ధరించడంపై మండిపడిన హెచ్ఎమ్‌కె, ఖుష్బూ వ్యాఖ్యలు, అసిన్ శ్రీలంక టూర్, రామ్ గోపాల్ ‌వర్మ రక్త చరిత్ర సినిమాలపై కూడా హెచ్ఎమ్‌కె అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

స్టడి లొ వెళ్ళుతున్న కుర్ర హీరోలు


కొత్త హిరోలందరు ఒక పోటి అని భావించకుండా ఎవరి పంధలొ అలరించటానికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అది వరకు ల కాకుండా ఇప్పుడు వరస సినిమాలతొ వస్తున్నారు.

ఒక్కొక్క హీరొ రెండు మూడు చిత్రాలతొ వస్తున్నారు. అందరి హిరొలు ఒకెత్తయితె అల్లరి నరేష్ ది ఒక్కెత్తు. నరేష్ మాత్రం 10చిత్రాలకు తగ్గకుండా చూస్తున్నాడు. ఎదెమైతెనేం 2011 కి సినిమాల జోరు పెరగనుంది.

రాం చరణ్:ఆరెంజ్ , మెరుపు
నాగచైతన్య:సుకుమార్ దర్శకత్వం లొ తమన్నా హిరోయింగా ,కాజల్ తొ ఒకటి తీస్తున్నాడు
prabhas,jr.ntr,allu arjun,pawan kalyan, maheshbabu,nagarjuna,balakrishna,venkatesh,srikanth,raviteja,siddardha,jagapathi babu.రెండు మూడు చిత్రాలతొ రాబోతున్నారు.one&only chiru in one movie coming soon..............!

11/22/10

Nagachaitanya family mohan babu family celebrate a party in 23rd


అక్కినేని ఫ్యామిలి మోహన్ బాబు ఫ్యామిలి కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నాయి నాగ చైతన్యా , మంచు విష్ణు పుట్టిన రోజులు రెండు [నవంబర్ 23] ఈ రోజె కావటం తో పార్టి జరుపుకుంటున్నాౠ ఇదే కాకుండా మంచు మనొజ్, జూనియర్ యన్.టి.ఆర్ పుట్టిన రోజులు కూడ ఒకే రోజు మే 20

మంచు vishnu ఇప్పుడు తన భార్య వైర్ణికా నిర్మాతగా "వస్తాడు నా రాజు "షూటింగ్ తో బిజిగా ఉన్నాడు ఈ సంవత్సరం హిట్ లేక తెలుగు ఇండస్ట్రి లొ బ్యాడ్ పొజిషన్ లొ ఉన్న vishnu ఈ సినిమా తొ నైనా హిట్ చూద్దామనుకుంటున్నాడు నాగ చైతన్య " సుకుమార్ "దర్శకత్వం లొ బిజిగా ఉన్నాడు

ఈ పుట్టిన రోజుతో మనోజ్ 31 నాగ చైతన్య 24 గు లొకి వస్తారు

విళ్ళ ముగ్గురిలో ఎవరి సినిమా ముందు :వెంకటేష్ ఫ్రీ అయ్యాడు


వెంకటేష్ నటించిన "నాగవల్లి" డిసెంబర్ 16న విడుదలకు సిద్దమవటం తో వెంకటేష్ ఫ్రీ అయ్యాడు. కొత్త సినిమాలు ఒప్పుకుంటున్నాడు ఇప్పటికే రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చినట్టు సమచారం. ఒకటి తేజ దర్శకత్వం వహించనున్నాడు రెండవది త్రివిక్రం శ్రీనివాస్.

ఎలాగైతె నేం మళ్ళి వెంకటేష్ త్రివిక్రం తొ చేయటానికి ఒప్పుకున్నాడు. ఎందుకంటె కొత్తగా త్రివిక్రం తీసిన సినిమా బాక్స్ ఆఫీస్ ముందు డిజస్టర్ ఫ్లేప్ అయి నిర్మాతలకు చాల నష్టం వచ్చింది

మరి కొత్త న్యూస్ ఎంటి అంతే చంద్రశేఖర్ ఏలేటి తొ వెంకటేష్ సినిమా తీయబోతున్నాడు చంద్ర శేఖర్ తీసినా "ఐతే , అనుకోకుండా ఒకరోజు" హిట్ అవడంతో వెంకటేష్ ఈ సినిమా తీయటానికి ఒప్పుకున్నాడని సమచారం. మొత్తనికి ముగ్గురు డైరక్టర్స్ తొ తీయటానికి సిద్దంగా ఉన్నాడు వెంకటేష్ .విళ్ళ ముగ్గురిలో ఎవరి సినిమా ముందు విడుదలవుతుందో వేచి చూడండి

నాగ చైతన్య కూడా అల్లు అర్జున్ మాదిరి తన పేరు ని ఓవర్ నైట్ మార్చుకుంటాడ


నాగ చైతన్య కూడా అల్లు అర్జున్ మాదిరి తన పేరు ని ఓవర్ నైట్ మార్చుకుంటాడ అనేది ఇప్పుడు అక్కినేని ఫ్యామిలి ఎదురు చూస్తోంది. మొట్ట మొదటిసారి అల్లు అర్జున్ ఫిల్మ్ గంగోత్రి తెలుగు తెర పై హిట్ అయినప్పటికి ఆ క్రెడిట్ అంతా రాఘవేంద్ర రావు కి వెళ్ళిపోయింది. అ సినిమా లో బన్ని లుక్ కూడ బాలేదనే టాక్ వచ్చింది దానితో వరీ అయిపోయిన అల్లు అర్జున్ "ఆర్య" మూవీ లొ సుకుమార్ చూపించిన లుక్ తొ ఓవర్ నైట్ స్టార్ డం తెచ్చుకున్నాడు .

అలాగే నాగ చైతన్య చేసిన మూవీ "జోష్" పెద్ద హిట్ కాకపోవడం "యే మాయ చేశావే" క్రెడిట్ సమంతా డైరక్టర్ గౌతం మీనన్ కి వెళ్ళి పోవడం తొ నాగ చైతన్య తను తీస్తున్న మూడో సినిమా సుకుమార్ దర్శకత్వం లొ తన ఫేం మార్చు కుందామనుకుంటున్నాడు

నాగ చైతన్య ఇంకా తెలుగు ఇండస్ట్రి లొ తనకంటు ఒక పేరు తెచ్చుకోలేదు దీని కోసమై నాగ చైతన్య కొత్త లుక్ తొ ప్రేక్షకుల మదిలొ తెలుగు ఇండస్ట్రి లొ ఒక పేరు తెచ్చుకోవటానికి ప్రయత్నిస్తున్నాడు

సినిమా చేసే వ్యక్తిని నేను. ముందు నేను సంతృప్తి చెందాలి:[Bommarillu Bhaskar]



ఒకే మూస పద్ధతిలో పోవడం చరణ్‌ కు ఇష్టం లేదు. భిన్నమైన రోల్స్‌ చేయాలనే తపన ఉన్న కథానాయకుడు. ఆయనతో కలిసినప్పుడు 'నాకు తగినట్టుగా మీ స్టైల్లో చెయ్యండి' అని అన్నారు మగధీర తర్వాత కొత్తగా ఏదైనా చేయాలని తపన పడుతున్నాడు. . తను ప్రత్యేకంగా విదేశీ నేపథ్యంలో కథ అయితే బాగుంటుందని చెప్పారు అలా తయారైందే ఆరెంజ్ చిత్రం అన్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు భాస్కర్ మీడియాతో మాట్లాడుతూ ఇలా చెప్పుకొచ్చారు. అలాగే..సినిమా చేసే వ్యక్తిని నేను. ముందు నేను సంతృప్తి చెందాలి. చరణ్‌ను ఏ కోణంలో చూపిస్తే కొత్తగా ఉంటుందనే విషయం గురించి ఆలోచించా. చిరుత, మగధీరలో మాస్‌ను మెప్పించే అంశాలు చాలా ఉన్నాయి. నాశైలిలో ఉండే ప్రేమకథ ఇది.ఇక కథ విషయానికి వస్తే..ముందు కథను సిద్ధం చేసుకుంటా. ఆ తర్వాతే నటీనటుల ఎంపిక.

కానీ ఇక్కడ...అందుకు భిన్నంగా జరిగింది. చరణ్‌ను కలిసినపుడు ఓ సినిమా చేద్దాం అన్నారు. నా దగ్గరున్న కథ వినిపించా. అందుకు తగ్గట్టుగా ఆరెంజ్‌ కథ తయారైంది అన్నారు. రామ్‌చరణ్ తేజ్, జెనీలియా కాంబినేషన్‌లో భాస్కర్ దర్శకత్వంలో అంజనా ప్రొడక్షన్స్ పతాకంపై నాగబాబు నిర్మించిన చిత్రం ఆరెంజ్. ఈ చిత్రం ఈ నెల 26న విడుదల కానుంది.

"ఓ మై ఫ్రెండ్ "Hero Siddardha


వేణు శ్రీరాం కొత్త డైరక్టర్ గా తెలుగు ఇండస్ట్రీలోకి పరిచయం కాబోతున్నాడు ఈ సినిమా నిర్మాత దిల్ రాజు , హీరొ సిద్దార్ధ ఈ సినిమా టైటిల్ "ఓ మై ఫ్రెండ్ " వేణు చాల రోజుల నుంచి దిల్ రాజు తొ కలిసి పని చేశాడు చాల సినిమాలకు భాస్కర్ , పైడిపల్లి వంశీ, సుకుమార్ , శ్రీకాంత్ అడ్డాల వీరి మాదిరిగానే దిల్ రాజు తో కలసి పని చేశాడు

వేణు దిల్రాజు కి స్టోరి లైన్ చెప్పగానే వెంటనే ఈ సినిమాకి డైరక్టర్ గా వేణు ని ఎనౌన్స్ చేశాడు ఈ సినిమా కి హైలెట్ గా రాహుల్ రాజ్ మ్యూజిక్ నిలుస్తుంది రాహుల్ రాజ్ మళయాళం లొ "రీతు"అనే సినిమాకి కేరళ స్టేట్ అవార్డ్2010 గాను తీసుకున్నాడు

స్టోరి లైన్ :ఈ కధంతా ఫ్రెండ్షిప్ మీదగా జరుగుతుంది డైరక్టర్ నిజజీవితం లోని సంఘటనలతో REAL స్టోరి గా రూపుదిద్దుకుంటోంది

తెలుగు ఇండస్ట్రి సినిమా చరిత్రలో ఇంత వరకూ తీయనన్ని లొకేషన్స్ :SAKTHI



జూనియర్ యన్.టి.ఆర్ నటిస్తున్న శెక్తి యాక్షన్ సీన్స్ అన్నపూర్ణ స్టుడియోస్ షూటింగ్ పూర్తయింది ఈ సినిమా లోని యాక్షన్ సీన్స్ దీని కొసమై వేసిన భారీ సెట్స్[ఐదు కోట్లు] మధ్య జరిగింది ఈ సెట్ ఆనంద్ సాయి డిజైన్ చేశాడు.

ఈ సినిమా దర్శకత్వం మెహర్ రమేష్ ,

ప్రోడ్యుసర్ అశ్విని దత్


ప్రొడ్యుసర్ అశ్విని దత్ ఈ సినిమా కొసం చాల శ్రద్ద తీసుకుంటున్నాడు సినిమా షూటింగ్ లొ స్వయంగా పాల్గొంటున్నాడు ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రిలొ పెట్టనంత బడ్జెట్ ఈ సినిమా కై అశ్విని దత్ ఖర్చు చేస్తున్నాడు ఈ సినిమా కొసమై మొత్తం కొత్త లొకేషన్స్ తెలుగు ఇండస్ట్రి సినిమా చరిత్రలో ఇంత వరకూ తీయనన్ని లొకేషనెన్స్ లొ తీశారు

ఒక యాక్షన్ సీన్ లొ యన్.టి..ఆర్ తో పాటు నాజర్,సోను సూద్ , ఇలియాన , పూజ బేడి పాల్గొన్నారు

మణి శర్మ ఇ సినిమా కి సంగీతం అందిస్తున్నాడు ఈ సోష్యో ఫేంటసి మూవీ గా రూపుదిద్దు కుంటోంది.

సీరియల్‌ గురించి అక్కినేని నాగార్జున మాట్లాడుతూ,



అమ్మానాన్న, తమ్ముడు...ఇదే ప్రపంచంగా భావించే ఓ అమ్మాయి జీవితం విధి బలీయంతో ఎలాంటి తీరాలకు చేరింది. పసుపు, కుంకుమలకు విలువనిస్తూ, సంప్రదాయాల్నీ, సంస్కృతిని పరిరక్షిస్తూ తనవారి కోసం పాటుపడే ఆ మహిళ ఇతివృత్తమే 'పసుపు-కుంకుమ' సీరియల్‌. జీతెలుగు టీవీ, అన్నపూర్ణా స్టూడియోస్‌ సంయుక్తంగా రూపొందిస్తున్న ఈ మెగా డైలీ సీరియల్‌ సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు రాత్రి 7-30 గంటలకు ప్రసారమవుతోంది.

ఈ సందర్భంగా సీరియల్‌ గురించి అక్కినేని నాగార్జున మాట్లాడుతూ, 'ఓ చక్కటి కుటుంబ కథతో రూపొందిస్తున్న ఈ సీరియల్‌ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుందన్న నమ్మకం ఉంది. ఎన్నో జీవితాల మలుపులను ఇందులో చూడవచ్చు' అని చెప్పగా, ప్రతి మహిళకు నచ్చే, మెచ్చే ఎన్నో అంశాలు ఈ సీరియల్‌లో ఉన్నాయని జీ తెలుగు బిజినెస్‌ హెడ్‌ జి.అనురాధ తెలిపారు.

"ఆరెంజ్" అనేది ఓ రంగు:పవన్ కల్యాణ్‌ కి కథ నచ్చలేదు.


"ఆరెంజ్" అనేది ఓ రంగు. ఈ పేరునే రామ్‌చరణ్ మూడో సినిమాకు పెట్టారు. ఈ సినిమా ప్రమోషన్ కోసం ఆరెంజ్ పండుని వలిచినట్లుండేట్లుగా ముందుగా పోస్టర్లను తీర్చిదిద్దారు. అయితే అది బాగోలేదని మార్చారు.

ఇక కథ గురించి చెప్పాలంటే... ఇటీవలి కాలంలో ఆస్ట్రేలియాలో భారతీయులపై దాడులు జరిగాయి. వాటిని కథగా అల్లి దర్శకుడు భాస్కర్, నిర్మాత నాగబాబు ముందుంచాడు. ముందుగా పవన్ కల్యాణ్‌తో ఈ చిత్రాన్ని చేయాలనుకున్నారు. ఆయనకు ఆ కథ నచ్చలేదు. "ఖుషి" తరహాలో తీర్చిదిద్దే ప్రయత్నం కనబడింది. అయితే రొటీన్‌గా ఉంటుందని తిరస్కరించాడట.

ఆ తర్వాత కథను కొద్దిగా మార్చి రామ్‌చరణ్‌కు చెప్పాడు. అందులో కొద్దిగా క్లారిటీ దెబ్బతినడంతో మళ్లీ కొత్త వర్షెన్ రాసుకుని వచ్చాడు. అప్పుడు ఒక కొలిక్కి వచ్చింది. దాన్ని నాగబాబుకు వినిపించారు. నాగబాబు కాంప్రమైజ్ కాలేదు. చెప్పే విధానంలోనూ తీసే విధానంలో కొత్తదనాన్ని జోడించి మరోసారి ముందుకు వచ్చాడు. దాంతో నాగబాబు అంగీకరించారు. ప్రధానంగా చరణ్‌ను కొత్తగా చూపించే విధానం నచ్చింది.

ఈ ఆరెంజ్ సినిమాలో రామ్‌చరణ్ పేరు రామ్. ఆస్ట్రేలియాలో ఉంటాడు. ఒక వ్యాపకం ఉంటుంది. కానీ మరోవైపు గోడలపై బొమ్మలు గీయడం అతని వృత్తి. ఆస్ట్రేలియాలో కొన్ని ప్రాంతాల్లో అవి నిషిద్ధం. అలాంటిచోట గీచిన బొమ్మల వల్ల పోలీసులతో చిక్కుల్లో పడతాడు. అదే సమయంలో జెనీలియా పరిచయమవుతుంది. ఆమె అక్కడ కాలేజీ స్టూడెంట్. చాలా ఎనర్జెటిక్. ఫాస్ట్. అక్కడ విద్యార్థులపై జరిగిన దాడుల్లో వారికి సహాయం చేసే క్రమంలో ఇద్దరు కలుస్తారు. అలా ప్రేమలో పడతారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది కథ

భక్తవత్సలం [Mohan Babu] వచ్చి 35 ఏళ్లు గడిచింది.


భక్తవత్సలం నుంచి తన గురువు దాసరి ద్వారా పేరు మార్చుకున్న ఎవర్‌గ్రీన్ నటుడు మోహన్‌బాబు సినిమా రంగానికి వచ్చి 35 ఏళ్లు గడిచింది. గురువు దాసరి పెట్టిన భిక్ష "స్వర్గం - నరకం". అందులో మోహన్ బాబు జీవించాడు. ఎవడురా... ఇంతటి విలనిజాన్ని పండించినవాడని ఇండస్ట్రీ యావత్తూ ఆయనపై దృష్టి పెట్టింది. గాత్రంతోపాటు శారీరక ఆకర్షణ విలనిజానికి ప్రత్యేకతను చూపించాడు.

ఢీ అంటే ఢీ అన్నట్లు ఎన్టీఆర్‌తో ధీటుగా నటించి మెప్పించిన నటుడు ఆయనే. చిరంజీవితోకూడా కలిసి నటించినా మోహన్‌బాబు ధాటికి చిరంజీవి కూడా తట్టుకోలేకపోయాడు. తెల్లదొర పాత్రలోనూ ఒదిగిపోయాడు. ప్రస్తుతం తన కుటుంబాన్ని ఈ పరిశ్రమకే అంకితం చేశాడు. అడపాదడపా తనూ నటిస్తూ తనలోని నటుడిని బయటపెడుతున్నాడు.

విష్ణు, మనోజ్‌లు కథానాయకులుగా నటిస్తుండగా కుమార్తె లక్ష్మీప్రసన్న నిర్మాతగా సాగుతోంది. మోహన్‌బాబు మార్చి 19, 1952లో జన్మించారు. చెన్నైలో పి.డి కోర్సు చదివారు. ఆ తర్వాత డ్రిల్ మాస్టర్‌గా జీవితాన్ని ప్రారంభించి... ఆ తర్వాత సినీరంగంలో ప్రవేశించారు. డైరెక్టర్ డిపార్ట్‌మెంట్‌లో 1970లో ప్రవేశించారు. 1975 నవంబరు 22న ఆయన నటించిన తొలిచిత్రం స్వర్గం - నరకం చిత్రం విడుదలైంది.

35 ఏళ్ల సినీ ప్రస్థానంలో ఎన్నో మజిలీలు. విలన్‌గా, కథానాయకునిగా, నిర్మాతగా, రాజకీయవేత్తగా, విద్యాసంస్థల అధినేతగా ఎదిగిన ఆయన కెరీర్‌లో పద్శశ్రీ అవార్డును కూడా పొందారు. భరతముని, వంశీబర్కిలీ వంటి పలు కల్చరల్ అవార్డులను పొందారు. "మా" అధ్యక్షునిగా కూడా పనిచేశారు.

ప్రతిజ్ఞ, అల్లుడుగారు, రౌడీపెళ్లాం, బ్రహ్మ, మేజర్ చంద్రకాంత్, అడవిలో అన్న, రాయలసీమ రామన్న చౌదరి, యమదొంగ తదితర చిత్రాల్లో నటించారు. ఆయన కెరీర్లో రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన చిత్రాలే ఘనవిజయాలు సాధించిపెట్టాయి.

ముక్కుసూటిగా మాట్లాడే తత్వం కల ఆయన తన తోటి నటీనటులతోనూ అదేవిధంగా ప్రవర్తిస్తాడు. సెట్ లో ఉండాలంటే నిశ్శబ్ద వాతావరణం ఉంటుంది. నేడు దర్శకులు చాలామంది నేర్చుకోవలసిన అంశమిది. యమదొంగలో ఆయన డెడికేషన్ చూసి రాజమౌళి దంపతులే ఆశ్చర్యపోయారు. ఆ మధ్య ఓ సందర్భంలో ఆయనను ఇంటర్య్వూ చేయడం జరిగింది.

మిమ్మల్ని చూసి అందరూ భయపడుతుంటారట.. కారణం...?

ఇది ఇండస్ట్రీలో నెలకొన్న ధోరణి. ఎక్కడ సిన్సియారిటీ ఉంటుందో అక్కడ భయం ఉంటుంది. అది ఒక్కోసారి మైనస్‌గాను ఉంటుంది. అంటూ... ప్రక్కనే ఉన్న బ్రహ్మానందాన్ని పిలిచి, ఇదిగో... బ్రహ్మీ.. నేనంటే నీకు భయమా..? అని అడిగారు. వెంటనే బ్రహ్మానందం.. మీరంటే ఎవరికి భయమెవరకి ఉండదండీ... అందుకే అందరూ సైలెన్స్‌గా ఉంది.

మీతో నటించడం టెన్షన్‌గా కూడా ఉంటుంది. పేమెంట్ ఇస్తారో లేదోనని.. అంటూ అధినేత షూటింగ్‌లో బ్రహ్మానందం చెప్పాడు. దానికి మోహన్‌బాబు స్పందిస్తూ... కొన్ని సీక్రెట్లు బయటకు చెప్పకూడదయ్యా. అయితే నీకు పేమెంట్‌లో కొంత కట్ అంటూ.. ఏదో నవ్వులాటకు అన్నాను అంటూ స్పందించారు మోహన్ బాబు.

చాలా సరదాగా సెట్లో జోకులతో ఉండే మోహన్ బాబు తేడా వస్తే తన కన్నకొడుకుల్నైనా వదలడు. ఝుమ్మంది నాదం షూటింగ్‌కు మనోజ్ కాస్త లేట్‌గా వస్తే.. చడామడా తిట్టేసి.. రాత్రంతా తిరగడం, తాగడం.. డిసిప్లిన్ తప్పాడంటూ.. అందరి ముందే వేలెత్తి చూపాడు. ఇలా చెపితే.. ఎన్నో చెప్పుకుంటూ పోవచ్చు. కానీ, తన నటగురువు ఎన్టీఆర్ గురించి మాత్రం గొప్పగా చెపుతారు. నడకలో, నడతలోనూ, ఆంగికాభినయాల్లో అన్న ఎన్టీఆరే తనకు ఆదర్శం అని చెపుతారు మోహన్‌బాబు





అనంత శ్రీ రాం నవంబర్ 17 న పెళ్ళీ కొడుకయ్యాడు


తెలుగు ఇండస్ట్రి లొ ఇప్పుడిప్పుడే తన కంటు ఒక పేరు తెచ్చుకున్న అనంత శ్రీ రాం నవంబర్ 17 న పెళ్ళీ కొడుకయ్యాడు శ్రీ రాం పెళ్ళి "రామచంద్ర గార్డెన్స్" పాలకొల్లు లొ జరిగింది అనంత శ్రీ రాం భర్య పేరు "కతి నిది స్వాతి"

అనంత శ్రీరాం" అవునంటె కాదనిలే" అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లొ అడుగు పెట్టాడు.
అనంత్ రాసే పాటలలో అన్ని భాషలు కలగలిపి రాసే తీరు అందరికి ఎంతోబాగ నచ్చుతుంది తిను రాసిన సినిమాలలో "బొమ్మరిల్లు,స్టాలిన్,చందమామ,పరుగు కొత్త బంగారు లోకం ఇంకా బౄందావనం....!ఇతనికి మంచి పేరు తెచ్చి పెట్టాయి

Powered by web analytics software.