Free SMS And Earn Part Time Money







1/18/11

అమీర్ ఖాన్ ఇప్పటికి నెంబర్ వన్ అనిపించుకుంటున్నానని గర్వమో




బాలీవుడ్ చిత్రాలతో ప్రయోగాలు చేస్తున్న అమీర్ ఖాన్ ఇప్పటికి నెంబర్ వన్ అనిపించుకుంటున్నానని గర్వమో లేక ఇండియన్ సినిమాని ఆస్కార్ రేంజ్ కి తీసుకెలలని ఆశో తెలిట్లేదు కాని అమీర్ ఖాన్ అనుకున్నదే తడవుగా తాను తీస్తున్న చిత్రం "దోభి ఘాట్" సినిమాని ఇంటర్వెల్ లేకుండా తీస్తున్నాడు దీనికి సినిమా ధియెటర్స్ ఓనర్స్ దివాల తీస్తారో కొత్త పద్దతి అవలంభిస్తారో ఆలోచి0చకుండా అమీర్ చెప్పిన దానికి వెంటనే ఒప్పుకునారు

ఇలా ప్రయోగం చేస్తున్నాడో ప్రేక్షకులతో ఆడుకుంటున్నాడో వేచి చూడాలి

దొంగల ముఠా లో మంచు లక్ష్మి


లేటు వయసులో హాట్ కోరిక మోహన్ బాబు కూతురికి




పచ్చిగా బుతులు తిడుతున్న సిద్దార్ద్

నాగ వంశ కి పోటి నంద వంశ ఎప్పుడొస్తుంది???




Krishna vamsi,Nagarjuna కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందనుందనే సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి నాగవంశ అనే టైటిల్ ని కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తోంది.సి కళ్యాణ్ నిర్మించనున్న ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య, అఖిల్ ఈ నలుగురూ కలిసి నటిస్తే నటించనున్నారు. ఈ నలుగురు కలిసి నటించే చిత్రానికి సంబంధించి దర్శకుడు కృష్ణవంశీ మంచి కథను తయారు చేసుకున్నారు.


కథ నాగార్జునకు నచ్చడంతో పూర్తి స్క్రిప్టు సిద్ధం చేసే పనిలో పడ్డారు కృష్ణవంశీ. భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇది అందరికీ నచ్చే విధంగా వుంటుందని, నాగార్జున అభిమానులతో పాటు ప్రేక్షకులు నచ్చే, మెచ్చే అంశాలు ఇందులో వుంటాయని నిర్మాత చెబుతున్నారు. ఇది ఓ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు. భారీ స్థాయిలో తెరకెక్కిస్తాం. ఎక్కడా రాజీపడకుండా చిత్రం రూపుదిద్దుకోనుంది అని ఆయన చెబుతున్నారు. చూద్దాం ఈ ‘నాగవంశ’ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

అనుష్క తో భారీ బడ్జెట్ చిత్రం హిరోయిన్ ఓరియంటెడ్ మూవీ


అనుష్క త్వరలో ‘రాణిరుద్రమదేవి’గా తెలుగు ప్రేక్షకులను పలకరించటానికి రెడీ అవుతోంది. దాదాపు 40 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కే ఈ చిత్రాన్ని గుణశేఖర్ డైరక్ట్ చేయనున్నారని సమాచారం.ఈ మేరకు చర్చలు జరిగాయని, అనుష్క బల్క్ గా డేట్స్ ఇవ్వటానికి ఒప్పుకుందని తెలుస్తోంది. ఇక ఈ చిత్రాన్ని తమిళ,తెలుగు భాషల్లో ఒకేసారి విడుదల అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక వరుడు చిత్రం తో మెగా ప్లాప్ ని మూటగట్టుకున్న గుణశేఖర్ తన స్టామినాను ప్రూవ్ చేసుకోవటానకి ఈచిత్రాన్ని వేదికగా భావిస్తున్నారు. ప్రస్తుతం స్టోరీ డిస్కషన్స్ స్టేజీలో ఉన్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకులను పలకరించనున్నది.ఇక ప్రస్తుతం అనుష్క శ్రీనివాస రెడ్డి దర్శకత్వంలో నాగార్జున హీరోగా రూపొందే ఢమురుకం చిత్రంలో హీరోయిన్ గా కమిటైంది.అలాగే వేదం రీమేక్ ని చేస్తోంది

"దొంగలముఠా"లో ఛార్మికి ఆఫర్ ఇవ్వడంతో తెల్లపిల్ల ఛార్మి పండగ చేసుకుంటోం


మంగళ" చిత్రంతో ఛార్మి సినీ కెరీర్ ఇక మంగళమే అంటూ ఫిలిమ్ నగర్‌లో వాదనలు వినబడ్డాయి. సినిమా విడుదలకు ముందే ఇటువంటి వార్తలు రావడం ఛార్మికి కాస్త ఆందోళన తెప్పించే ఉండవచ్చు. కానీ తాజాగా రాంగోపాల్ వర్మ తన ఐదు రోజుల చిత్రం "దొంగలముఠా"లో ఛార్మికి ఆఫర్ ఇవ్వడంతో తెల్లపిల్ల ఛార్మి పండగ చేసుకుంటోందట.

తన సన్నిహితులందరినీ పిలిచి ఐస్ క్రీములను తినిపించిందట. రాము దర్శకత్వంలో నటించడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నానని చెప్పుకొచ్చిందట.

ఈ 5 రోజుల చిత్రంలో నీ పాత్ర ఏమిటి...? ఎంత నిడివి ఉంటుందని అడిగితే.. వర్మగారి దర్శకత్వంలో ఏ చిన్న పాత్రలో కన్పించినా అది గొప్పగానే ఉంటుందని గొప్పలు చెపుతోందట ఛార్మి. మరి రాము, ఛార్మిని ఎలా చూపిస్తారో.. ఏంటో..?
Powered by web analytics software.