Free SMS And Earn Part Time Money







12/21/10

ఏ రంగంలో ఉన్నా సరే. ముందుగా ప్రేమిస్తాను. డేటింగ్‌కు ప్రాధాన్యత


మనసుకు నచ్చిన వ్యక్తి తారసపడితే కచ్చితంగా ప్రేమిస్తాను. నటుడే కావాల్సిన పనిలేదు. ఏ రంగంలో ఉన్నా సరే. ముందుగా ప్రేమిస్తాను. డేటింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వను" అని అసిన్‌ స్పష్టం చేసింది. "ఇటీవలే ధోని పెళ్లి విషయం తెలిసి ఆశ్చర్యపోయాననీ, బాధపడ్డానని పుకార్లు వచ్చాయి. అదంతా అబద్ధం. ధోనీ సాక్షిసింగ్‌తో డేటింగ్‌ చేసిన విషయం తెలిసిందే. నాకు ధోనీ స్నేహితుడు మాత్రమే. అంతకుమించి ఏమీలేదు" అంది. ప్రస్తుతం తనకు ఇంకా పెళ్లి చేసుకునే సమయం రాలేదనీ, ఒంటరిగా ఉన్నా సంతోషంగానే ఉన్నానని చెప్పింది.

చిరంజీవి తనయుడిని పరిచయం చేస్తున్నందుకు సంతోషంగా ఉంది: సభాపతి

క్రికెట్ గార్ల్స్ బీర్ ఎవరికిష్టం ఎందుకు కొత్త కాన్సెప్ట్


త్యాగం తప్పడు :జెనిలియా దేనికోసమో???






సినిమాలు తలరాతను మార్చవు....!!:aish


బొమ్మరిల్లు మార్చింది ఆరెంజ్ ముంచింది


సదా పేరు మార్చుకుంటోంది ఒక పేరు చెప్పండి?




నేను నా రాక్షసి సినిమ విడుదలకు సిద్దంగా ఉంది.-పిల్లాడు భలే ఉన్నాడు నా లిప్ స్టిక్ అడిగాడు:ఇలియాన



click the image for clear view

డబ్బు నొలంతే డబ్బు నొలంతే


click image for clear view

చిరంజీవి, బాలకృష్ణ, ఇతర హీరోల తరపు నుంచి గౌతంకు ఆల్‌ ది బెస్ట్‌ చెబుతున్నాను...



"ఇండస్ట్రీలో మా సినిమాల మధ్య పోటీ ఉంటుంది కానీ మామధ్య ఉండదు. మా పిల్లలు పరిచయం అవుతుంటే అందరికీ ఇంట్రెస్ట్‌. నాగచైతన్యను హీరోగా పరిచయం చేసినప్పుడు అందరూ ఫోన్‌ చేసి అడిగారు. యువహీరోలు అందరూ గౌరవంతో అంకుల్‌ అంటూ పిలుస్తారు.

ఇండస్ట్రీలో చిరంజీవి, బాలకృష్ణ, ఇతర హీరోల తరపు నుంచి గౌతంకు ఆల్‌ ది బెస్ట్‌ చెబుతున్నాను..." అంటూ అక్కినేని నాగార్జున చెప్పారు. బ్రహ్మానందం తనయుడు గౌతమ్‌ హీరోగా నటిస్తున్న 'వారెవా' చిత్ర ఆడియో సోమవారం రాత్రి జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

ఈ కార్యక్రమానికి యువహీరోలు హాజరయ్యారు. నాగచైతన్య, రామ్‌చరణ్‌, రానా, విష్ణు, మనోజ్‌తోపాటు కె.రాఘవేంద్రావు, ఎం.ఎస్‌. నారాయణ, అలీ తదితరుల హాజరై ఆశీర్వదించారు.

అలీ మాట్లాడుతూ, బ్రహ్మానందంగారు 'మనీ' సినిమాలో 'వారెవా ఏమి ఫేసు..' అనే పాట పాడే సన్నివేశముంది. అది ఎంతగానో పాపులర్‌ అయింది. ఆ సినిమా కేవలం బ్రహ్మానందంగారి వల్లే ఆడింది. ఈ చిత్రానికి టైటిల్‌కూడా అలాంటిదే పెట్టడం బాగుంది అని అన్నారు.

మంచు కాంపౌండ్ దాటి మిగతా గోడలు దూకాలని చూస్తోంది


మంచు కాంపౌండ్ లోని లేడీస్ కీ, జెంట్స్ కీ కూడా బాగా దగ్గరైపోయిన ఝుమ్మందినాధం హీరోయిన్ తాప్సీ ఇప్పటివరకు హీరోయిన్ గా ఏమాత్రం ఎదగలేకపోయింది. అందుకే త్వరగా మంచు కాంపౌండ్ దాటి మిగతా గోడలు దూకాలని చూస్తోంది. అందుకే ఎవరైనా పేరున్న హీరోలు ఎదురవగానే వారితో వెంటనే మాట కలిపేస్తూ చాలా హడావిడి చేసేస్తోంది. మంచు విష్ణు సినిమా తర్వాత, నాగార్జునతో, ప్రభాస్ తో బుక్ అయిందని గుసగుసలు వినిపించాయి. అయితే ఏ ఒక్కటి అధికారికంగా వెలువడలేదు.

రీసెంట్ గా ఒక ఫంక్షన్ లో తాప్సీకి జూ ఎన్టీఆర్ ఎదురుపడ్డాడు. వెంటనే అతనితో మాట కలిపేసి తనకి వీరాభిమానినని చెప్పేసుకుంది. అంతే కాక మీ నటన సూపర్, మీ డాన్సులు అదుర్స్ అంటూ డప్పేసేసింది. తన నంబర్ ఇచ్చేసి వీలుంటే ఫోన్ చేయమని కూడా అడిగేసిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. తాప్సీ కోరుకుంటోన్న ఆ బ్రేక్ ఇవ్వడానికి జూ ఎన్టీఆర్ రియాక్షన్ ఏంటో త్వరలోనే తేలిసిపోతుంది. జూ ఎన్టీఆర్ నెక్స్ ట్ సినిమాల లిస్ట్ లో తాప్సీ పేరు చోటు చేసుకుంటుందేమో చూడాల్సిందే..

మన టాలీవుడ్ హీరోలను బలిపశువులను చేశాడు


తమిళ డైరెక్టర్ పి వాసుకి మన Telugu హీరోలపై మంచి టేస్టే ఉన్నట్టుంది. చంద్రముఖి సినిమా సక్సెస్ తర్వాత తన క్రేజ్ ను పెంచుకోవడానికి మన టాలీవుడ్ హీరోలను బలిపశువులను చేశాడు. తమిళ దర్శకుడు పి వాసుని నమ్మినందుకు ఇంకో తెలుగు హీరోకి కూడా కాల్చి గట్టిగా వాతేశాడు. తెలుగు హీరోలని చూడగానే వాసుకి ఏమనిపిస్తుందో ఏమో గానీ వారిచేత విచిత్ర వేషాలు వేయించి జనాన్ని బెదరగొడుతుంటాడు. నాగార్జునతో తీసిన ‘కృష్ణార్జున’ లో వాసు అందగాడైన నాగార్జునని అందగాడైన నాగ్ ని ఓ సీన్ లో ముష్టివాడిగా చూపించాడు. తాజాగా ‘నాగవల్లి’ లోvenkatesh చేత అఘోరా వేషమని భ్రమ కలిగించే ఒక పిచ్చి గెటప్ వేయించి అతనితో పిచ్చిడైలాగులు, పిచ్చి డాన్సులు వేయించి వారి ఫ్యాన్స్ ని, ప్రేక్షకులని చచ్చేలా చేశాడు.

మహారథిలో బాలకృష్ణతో కూడా డాన్స్ మాస్టర్ క్యారెక్టర్ కి పెట్టిన విగ్గు బాలయ్య విగ్గులకే తలవంపులు తెచ్చిందనిపించేలా చేశాడు. అదే రజనీకాంత్ దగ్గరకి వచ్చేసరికి పి వాసుకి ఎక్కడిలేని స్వామి భక్తి పుట్టుకొచ్చేస్తుంది. రజనీకాంత్ ని ఆయన గురువుగా భావించడమే కాకుండా వెంకటేష్ తో కూడా రజనీ భజన చేయించాడు. ఇప్పటికైనా ఈ అరవ మేళాన్ని ఆమడదూరంలో పెట్టాల్సిన తరుణం వచ్చిందని మన హీరోలు గ్రహిస్తే బాగుంటుంది. లేకపోతే మన టాలీవుడ్ టాప్ హీరోలు ఆయనగారి చేతిలో బకరాలు అయిపోవడం కాయం అంటున్నారు ఫ్యాన్స్. మరొక గమనించ దగ్గ విషయం ఏంటంటే లక్కీగా Chiranjeevi మాత్రం పి వాసు చేతిలో ఎస్కేప్ అయ్యాడని మెగాఫ్యాన్స్ చక్కలుగుద్దుకుంటున్నారు.

సల్మాన్ ఖాన్ ఇప్పుడు సోనాక్షి సిన్హాకి కూడా ఎక్స్ ఫోజింగ్ చేయవద్దు, సెక్స్ సీన్లలో నటించొద్దని ఆంక్షలు పెడుతున్నాడు.


కత్రినా కైఫ్ తనకి హ్యాండ్ ఇవ్వడంతో ఇప్పుడు సోనాక్షి సిన్హాతో క్లోజ్ గా తిరుగుతున్నాడు ముదురు బ్యాచ్ లర్ సల్మాన్ ఖాన్. తను మోహించిన ప్రతి హీరోయిన్ చుట్టూ ప్రేమ కంచె వేసి వారిని పవిత్రంగా చూసుకునే అలవాటున్న సల్మాన్ ఖాన్ ఇప్పుడు సోనాక్షి సిన్హాకి కూడా ఎక్స్ ఫోజింగ్ చేయవద్దు, సెక్స్ సీన్లలో నటించొద్దని ఆంక్షలు పెడుతున్నాడు. ఆమెకి ఆఫరిస్తున్న వారందరితోను ఇదే మాట చెప్పి సోనాక్షి పవిత్రతని కాపాడుకుంటున్నాడు. ఇలాంటి టైమ్ లో సోనాక్షి సిన్హా బికినీ బొమ్మలంటూ మార్ఫడ్ పిక్స్ ఇంటర్నెట్ లోకి వచ్చాయి.

మాగ్జిమ్ పత్రిక కోసం సోనాక్షి ఫోటోషూట్ చేస్తుందనగానే ఈ బికినీ సీన్స్ బయటికొచ్చాయి. వీటికి మీడియా కూడా మంచి ప్రచారం కల్సించడంతో అవి చాలా పాపులరయ్యాయి. ఇదంతా చూసిన సల్మాన్ ఖాన్ శివాలెత్తిపోతున్నాడు. సోనాక్షిని అలా చూడలేక నిద్ర కూడా మానేసుకున్నాడు. వాటిని సృష్టించిన వారెవరో తెలీక పిచ్చోడైపోతున్నాడు. అసలు మాగ్జిమ్ కి ఎందుకు ఫోటోషూట్ చేశావంటూ సోనాక్షి మీద చిందులేస్తున్నాడు. పాపం, ఎంతమందిని ప్రేమించినా వారి కోసం సల్మాన్ ఇలా పరితపించిపోతూ ఉంటాడు. కానీ వాళ్లేమో ఇతడిని నిచ్చెనగా వాడుకుని పైకెక్కగానే ఒక్క తన్ను తన్నేస్తుంటారు. సోనాక్షి ఈ నిచ్చెనని ఎన్నాళ్లు వాడుకుంటుందో చూడాల్సిందే మరి...

అందరి హిరోయిన్ల కంటె ఎక్కువ ఎక్స్పోజింగ్ లిప్ లాక్ సీన్స్ లలో బికిని వేయటం లో వెనకాడనని చెప్పుకొస్తోంది


గ్లామరస్ హిరోయిన్ తాప్సి ఝుమ్మంది నాదం తో టాలీవుడ్ లొ అడుగు పెట్టింది ఈ చిత్రాన్ని మొహంబాబు కుమార్తె లక్ష్మి ప్రసన్న తన సొంత బ్యానర్ ప్రసన్న పిక్చర్ బ్యానర్ పై మంచు మనొజ్ హిరొగా నిర్మించింది ఈ చిత్రానికి రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించాడు దీని తరవాత వెంటనే విష్ణు వర్ధన్ తో "వస్తాడు నారాజు ఈ రోజు" 24 ఫ్రేంస్ బ్యానర్ పై ఒప్పుకుంది దీని తరవాత రెండు తమిళ చిత్రాలలో కూడ ఒప్పుకుంది

కొత్త హిరోయిన్స్ తొ పోటి పడటానికి ఈమె అందరి హిరోయిన్ల కంటె ఎక్కువ ఎక్స్పోజింగ్ లిప్ లాక్ సీన్స్ లలో బికిని వేయటం లో వెనకాడనని చెప్పుకొస్తోంది మరి మన దర్శక నిర్మాతలు ఈ విషయం జాగ్రత్తగా పట్టించుకొంటారు

20 లక్షలు ఇస్తాననటంతో ఆ ఆఫర్ వదిలేసిందా


ఉదయభాను అనగానే మనకి గుర్తుకొచ్చేస్తుంది మంచి టి.వి. యాంకర్ కాన్న్ ఈమె ఒక మంచి నటి అని ఎవరికి తెలిదు అలాగే సినిమా ఇండస్ట్రీ కూడ తెలుసుకొలేక పోయింది దాసరి నారయణ రావు దీనిని గ్రహించి ఈమెకి ఒక ఆఫర్ ఇచ్చాడు ఆ తరువాత శేఖర్ కమ్ముల తన లీడర్ చిత్రంలొ ఒక ఐటం సాంగ్ గా ఉపయోగించుకున్నాడు ఇప్పుడిప్పుడే ఈమె గుర్తింపు తెచ్చుకుంటోంది కొత్తగా తెలిసిన సమచారం ప్రకారం ఈమెని ఒక సినిమా నిర్మాత తన సినిమాలో ఐటం సాంగ్ కోసం అడిగితే 25 లక్షలు అడిగినట్టు సమచారం కాని నిర్మాత 20 లక్షలు ఇస్తాననటంతో ఆ ఆఫర్ వదిలేసిందని కూడ సమాచారం...!!!!!

ప్రేమ అనేది పేడ లాంటిది. గుండ్రంగా చుడితే గొబ్బెమ్మ అవుతుంది. నీళ్లలో కలిపితే కల్లాపి అవుతుంది. గోడకి కొడితే పిడక అవ్వుద్ది"... అంటున్నారు రవితేజ.


"ప్రేమ అనేది పేడ లాంటిది. గుండ్రంగా చుడితే గొబ్బెమ్మ అవుతుంది. నీళ్లలో కలిపితే కల్లాపి అవుతుంది. గోడకి కొడితే పిడక అవ్వుద్ది"... అంటున్నారు రవితేజ. గతంలో రవితేజతో షాక్ చిత్రం రూపొందించిన హరీష్ శంకర్ దర్సకత్వంలో రెడీ అయిన 'మిరపకాయ్‌' చిత్రంలో ఈ డైలాగు ఉంటుంది. దీని గురించి దర్సకుడు హరీష్ మాట్లాడుతూ...మా హీరోకి ప్రేమ మీద ఉన్న గొప్ప అభిప్రాయాల్లో ఇదీ ఒకటి. ఇంకా చాలా ఉన్నాయి. అవేమిటో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే అంటున్నారు. ఈ చిత్రంలో రవితేజ సరసన రిచా గంగోపాధ్యాయ, దీక్షాసేథ్‌ హీరోయిన్స్ గా చేసారు. నిర్మాణానంతర కార్యక్రమాలు తుది దశకు చేరుకున్న ఈ చిత్రాన్ని నిర్మాత రమేష్‌ పుప్పాల నిర్మించారు. ఆయన మాట్లాడుతూ..మా చిత్రంలో హీరో తీరు మిరపకాయ్‌ ఘాటును పోలి ఉంటుంది. అందుకే ఆ టైటిల్ పెట్టాం. ఇక మిరపకాయ్ పాత్రలో రవితేజ చక్కగా ఒదిగిపోయారు. ఆద్యంతం వినోదభరితంగా ఉంటుంది. ఇద్దరు హీరోయిన్స్ పాత్రలూ యుత్ కి బాగా పడతాయనే నమ్మకముంది అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: తమన్‌, ఛాయాగ్రహణం: రామ్ ‌ప్రసాద్‌.

కప్పుకాఫీ'లో ఉన్నాయని వక్తలు తెలిపారు


తెలుగుసినిమాలో సంగీత హోరులో సాహిత్యం మరుగునపడుతోంది. అటువంటివి లేకుండా చక్కటి సాహిత్యాన్ని వినగలిగే పాటలు విందైన సంగీతం 'కుదిరితే కప్పుకాఫీ'లో ఉన్నాయని వక్తలు తెలిపారు. వరుణ్‌సందేశ్‌, సంజన హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ సోమవారం రాత్రి జయభేరి క్లబ్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి దిల్‌రాజు, సి.కళ్యాణ్‌, ఆర్‌.పి.పట్నాయక్‌, కీరవాణి, అల్లరి నరేష్‌, వంశీకృష్ణ, తనీష్‌, భీమినేని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. వారంతా చిత్రం ద్వారా సంగీత దర్శకునిగా పరిచయం అవుతున్న సీతారామశాస్త్రి కుమారుడు యోగీశ్వరశర్మ(సాయి)ను అభినందించారు. చిత్ర దర్శకుడు రమణ సాల్వ మాట్లాడుతూ.. ఈ చిత్రానికి ముందుగా సంగీతదర్శకుడిని వేరేవారిని అనుకున్నాం. నిర్మాత మహితోపాటు గీతరచయిత శాస్త్రిగారు ఓ పాట గురించి చర్చించాం. 'ఏదో ఏదేదో...' అన్న పాటకు ట్యూన్‌ కట్టడం కాస్త కష్టంగా కనిపించింది. ఆనందం, విషాదం కలగలిపిన ఈ పాటకు ట్యూన్‌ ఎవరైతే బాగుంటుందోనని అనుకుంటుండగా మహి స్నహితుని ద్వారా సాయి తెలుసుకుని తాను ట్యూన్‌ కడతానని చెప్పాడు. సరే అని పాట ఇచ్చాం. సింగిల్‌ సిట్టింగ్‌లోనే చక్కటి ట్యూన్‌ ఇచ్చాడు. అది అందరికీ నచ్చింది. ఆ తర్వాత తెలిసింది అతను సీతారామశాస్త్రి కుమారుడని... భవిష్యత్‌లో తండ్రిని మించిన తనయుడు అవుతాడనే నమ్మకముందని చెప్పారు.

రవితేజ నటించిన 'మిరపకాయ్‌'లో నటించింది.ఈ బికిని పాప




వేదం' సినిమా ద్వారా పరిచయమైన నటి దీక్షాసేథ్‌. రవితేజ నటించిన 'మిరపకాయ్‌'లో నటించింది.

ఆ చిత్రం తర్వాత గోపీచంద్‌తో 'వాంటెడ్‌'లో చేస్తోంది. రెండుచిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

ఇప్పటి వరకు నటించిన హీరోల్లో ఎవరితో కంఫర్ట్‌బుల్‌గా ఉన్నారన్న ప్రశ్నకు ఆమె స్పందిస్తూ... అంతా బాగానే ఉన్నారు.

రవితేజతో నటిస్తుంటే చేసినట్లుగానే లేదు. చాలా సరదాగా ఉంటాడు. అప్పుడే షూటింగ్‌ అయిపోయిందా? అనిపించింది.

మళ్ళీ అవకాశముంటే అతనితో చేయాలనుందని చెప్పింది. హీరోయిన్లలో తనకు రిచా గంగోపాధ్యా మంచి స్నేహితురాలని చెప్పుకొచ్చింది.
Powered by web analytics software.