Free SMS And Earn Part Time Money







3/17/11

తెలుగు టాప్ నిర్మాత మనవడు సెక్సి హిరోయిన్ వలలో


టాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే అడుగులేస్తున్న హిరో దగ్గుబాటి రాణ మీద తెగ ప్రేమ ఒలక బోస్తోంది బాలీవుడ్ ముదురు సుందరి బిపాష బసు "దం మారో దం"లో సినిమాలో బిపాసా బసు ,రాణ జంటగా నటిస్తోన్న సంగతి అందరికి తెలిసిన విషయమే ఈ సినిమా ప్రమోషన్ లో రాణ ని బిపాసా ఆకాశానికి ఎత్తేస్తోంది బాలీవుడ్ కి తగ్గట్టుగా రాణ ఫిజిక్ ఉంటుందని కాంప్లిమెంట్స్ ఇచ్చేసింది బిపాసా అంతేనా రాణ తనకి సరిగ్గా సరిపోయాడంటోంది ఈ బాలీవుడ్ ముదురు సెక్సీ అంతేకాక ఇంకా చెప్పింది వినండి తనతో కెమెరా ముందు యాక్ట్ చేయటం ఎంతో ఎంజాయ్ చేసిందట ఇలా అన్ని చెప్పి రాణ ని ముగ్గులో దింపిందని బాలీవుడ్ సమాచారం పాపం ఈ ముదురు సుందరి వలలో పడి లేత కుర్రాడు కెరీర్ ఎమైపోతుందోనని కొందరు ఇప్పటికే చెవులు కొరుక్కుటున్నారట మరి రాణ బాబాయ్ తాత ఎలా బయటకి లాగుతారో ఈ లేత కుర్రాడ్ని ముదురు భామ వలలో నుండి అని టాలీవుడ్ గుసగుసలు వినిపిస్తున్నాయి

మహేష్ ది పెద్దదని మణి డైరక్షన్ వదులుకున్న విక్రం


మణిరత్నం అడిగితే కాదు,లేదు అనే మాటలు తమిళ హిరోల నోట రావు అలాంటిది మణి రత్నం తన రావణ్ చిత్రంలో నటించిన విక్రం ని హీరోగా అడిగితే కాదన్నడట దేనికి అని వివరం లోకి వెళ్ళితే మణి రత్నం తీసే ఈ సినిమాలో మొత్తం ముగ్గురు హిరోలు ఒకటి మహేష్ బాబు , రెండు విజయ్, మూడు విక్రం అయితే ముగ్గురు హీరోలలో మహేష్ బాబు ది నిడివి గల క్యారెక్టర్ అందుకని ఆ క్యారెక్టర్ తన కిమ్మని విక్రం అడిగాడని సమాచారం మహేష్ ని ఒప్పించటానికి మణి రత్నం ఆ క్యారెక్టర్ ఉంచాడు అందుకని మణి ఆ క్యారెక్టర్ ఇవ్వకపోవటంతో విక్రం చిన్నబోయాడట ఆ స్థానంలో ఆర్యని ఫిలప్ చేశాడని అందరు అనుకుంటున్నారు

రూల్స్ సంవత్సర కాలం గుర్తురాలేదు చిరంజీవి వ్యతిరేక జంటకి


హైదరాబాద్: ప్రముఖ సినీ హీరో డాక్టర్ రాజశేఖర్, జీవిత దంపతులు జీతాల చెల్లించకుండా చిక్కుల్లో పడ్డారు. రాజశేఖర్ దంపతులు తమ సెక్యూరిటీకి జీతాలు చెల్లించడం లేదని వెంటనే చెల్లించాలని సిటీ సెక్యూరిటీ వింగ్ వారికి నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే పది పన్నెండు సార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ ఇప్పటికీ చెల్లించడం లేదని, ఇదే ఆఖరు నోటీసులని హెచ్చరించింది. సెక్యూరిటీ వింగ్ ఏర్పాటు చేసిన 2+2 గన్‌మెన్లకు రాజశేఖర్ దంపతులు గత సంవత్సరకాలంగా జీతాలు చెల్లించడం లేదు. ఈ బకాయిలు సుమారు ఒక లక్ష రూపాయల వరకు ఉన్నట్టుగా తెలుస్తోంది. గతంలో ఓ కార్యక్రమంలో పాల్గొని హైదరాబాద్ వస్తున్న డాక్టర్ రాజశేఖర్ దంపతులపై కొందరు చిరంజీవి అభిమానులు దాడి చేసినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ దాడి తర్వాత రాజశేఖర్ నాటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డిని కలిసి తమకు సెక్యూరిటీ కల్పించాల్సిందిగా అడిగారు. దీనికి నాటి ముఖ్యమంత్రి వారికి 2+2 గన్‌మెన్లను ఏర్పాటు చేశారు. అయితే సంవత్సరకాలంగా వారుమాత్రం జీతాలు చెల్లించడం లేదని నోటీసులు జారీ చేశారు.

అందుకే సూపర్ స్టార్ [ఆయన రూటే సెపరేటు]


సూపర్ స్టార్ రజనీకాంత్ దానధర్మాల గురించి ఎన్నో విన్నాం. ఎవ్వరూ అడిగినా అడగక పోయినా, రజనీకాంత్ దృష్టిలో ఎవరైనా నటుడు గానీ, లేక సినిమాకు సంబంధించినటువంటి టెక్నీషియన్స్ గానీ బాధల్లో ఉంటే, రజనీ వెంటనే వారికి సహాయం జరుగుతుంది. అలా ఆయన ఎంతో మందికి సహాయం చేసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అలనాటి హీరో ఎంజీఆర్ స్టంట్ మెన్ ఆర్థికంగా ఎంతో బాధపడుతుంటే, షూటింగ్ స్పాట్ లో ఆ స్టంట్ మెన్ ను చూసి అతనికి కొన్ని లక్షలు సహాయం చేశాడు. అలాగే నటుడు కాంతారావుకు నెలకు పదివేల రూపాయాల చెక్ ను చనిపోయే వరకు అందించారు. అలనాటి కమేడియన్ ‘తంగవేలు’ కుమారుడికి కొన్ని లక్షల బ్యాంక్ బుణం ఇప్పించి, మంచి ఇండస్ట్రీ పెట్టించారు. ఇప్పుడు జపాన్ లో భూకంపం, సునామీ సందర్భంగా ‘టోక్యో’ నేలమట్టమయింది. ఎంతో మంది చనిపోయారు. సునామి కారణంగా ఇళ్ళు కొట్టుకొని పోయాయి. ఇప్పుడు కూడా జపాన్ లో ఎంత మంది శవాలు ఉన్నాయో తెలియటం లేదు. ఇటువంటి పరిస్థితులలో సూపర్ స్టార్ రజనీకాంత్, జపాన్ కు సహాయం అందించడానికి నడుం కట్టాడు. జపాన్ లో ‘రజనీకాంత్’కు లక్షల సంఖ్యలో ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఈ నేపథ్యం రజినీకాంత్ తమిళనాడులో ఉన్న ఫ్యాన్స్ సహాయంతో జపాన్ ప్రజలకు అవసరమైన వస్తువులను, డబ్బును, జపాన్ ప్రజలకు అందించే విధంగా ప్లాన్ చేస్తున్నాడు. రజినీకాంత్ జపాన్ వెళ్ళే ఆలోచనలో కూడా ఉన్నారు. అయితే అక్కడ పరిస్థితి బాగుండక పోవడంతో జపాన్ ప్రోగ్రామ్ ను నిర్ణయించలేదు. రజనీకాంత్ కోలీవుడ్ కో స్టార్స్ తో కూడా సంప్రదించి, కొన్ని వేల కోట్లు కలక్ట్ చేసి జపాన్ ప్రజలకు పంపించే ఆలోచనలో నిమగ్నమయ్యారని సమాచరం.

చిన్నప్పటి నుంచి నేనింతే అంటున్న డర్టి పిక్చర్స్ హిరోయిన్


బాలీవుడ్ బొద్దుగుమ్మ విద్యాబాలన్ తనకు ఒళ్ళు రావటానకి కారణం తను రాత్రిళ్ళు సరిగా నిద్రపోకపోవటమేనంటూ తేల్చింది. అయితే ఈ నిద్రపట్టని సమస్య తనకు పన్నెండవ ఏట నుంచి ఉందని అప్పట్లో కేవలం రోజుకు మూడు గంటలు మాత్రమే నిద్రపోయేదాన్నని అదే తన మెటబాలిజాన్ని దెబ్బ కొట్టిందని చెప్పుకొచ్చింది. అయితే మూడేళ్ళ క్రిందట ఈ విషయం తనకు తెలిసిందని చెప్పింది. ఇక తన ఒళ్ళు గురించి మీడియాలో వార్తలు వచ్చినప్పుడల్లా బాధకలిగేదని,అయితే లావు తగ్గటం కోసం తాను చాలా కష్టపడ్డానని అయితే ఫలితం లేకుండాపోయిందని చెప్పుకొచ్చింది. ఆ సమయంలో పూజ మకీజా అనే డైటీషన్ దగ్గరకు వెళితే ఆవిడ నా అలవాట్లు తెలుసుకుని అప్పుడు నిద్రపోకపోతే వచ్చే సమస్యలు చెప్పి, తనను మార్చిందని అప్పటినుంచి రాత్రిళ్ళు ఎక్కువ సేపు పడుకోవటానికి ప్రయత్నిస్తున్నాని అంది. అయితే హఠాత్తుగా ఈ నిద్రగోల ఎత్తుకోవటానకి కారణం ఆమె స్లీపింగ్ ఎవేర్ నెస్ మంత్ కి బ్రాండ్ అంబాసిడర్ కావటమే. ప్రస్తుతం విద్యాబాలన్..సిల్క్ స్మితగా డర్టీ పిక్చర్ లో నటిస్తోంది. ఏక్తా కపూర్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మిలింద్ లూద్రియా డైరక్ట్ చేస్తున్నాడు. ఇందులో నసీరుద్దీన్ షా..విద్యాబాలన్ ని వివాహం చేసుకునే నిర్మాతగా కనిపించనున్నారు. ఎక్కువ భాగం చెన్నైలోనూ, ముంబైలోని కొన్ని స్టూడియోల్లోనూ షూట్ చేస్తారు. ఈ 'ది డర్టీ పిక్చర్‌' చిత్రం కోసం విధ్యాబాలన్ ఆ మధ్య పశ్చమ గోదావరి జిల్లా ఏలూరు వచ్చి వెళ్ళింది. అజయ్ దేవగన్ ఓ కీలకమైన పాత్రలో కనిపించనున్నారు.

ఇరువురి వర్షన్స్ సెక్స్ కోరాడంటు హిరోయిన్ ఆడిషన్ లో ఫెయిల్ అంటు డైరక్టర్


ఖోస్లా కా గోస్లా, లవ్ సెక్స్ అవుర్ ధోకా, లక్కీ ఓయ్ లక్కీ చిత్రాల దర్శకుడు దివాకర్ బెనర్జీపై బాలీవుడ్ లో మంచి పేరు ఉంది. విభిన్నమైన చిత్రాల ఈ దర్సకుడు ఇప్పుడు ఓ కొత్త వివాదంలో ఇరుక్కున్నాడు. బాలీవుడ్లో బి గ్రేడ్ సినిమాలు చేసుకునే పాయిల్ రోహత్గీ అనే నటి తనను సెక్స్ వల్ గా వేధించాడంటూ ఆరోపణ చేసింది. అలాగే తనకు దివాకర్ చాలా కాలంగా ప్రెండ్ అని, అయితే అతను ఇలా సినిమాలో ఆఫర్ అడిగేసరికి ఇలా హెరాస్ మెంట్ కి దిగాడంటోంది. అయితే దివాకర్ వెర్షన్ వేరేగా ఉంది. ఆమె ఎంత స్నేహితురాలైనా ఆడిషన్లో ఫెయిల్ అయిందని, అలాంటప్పుడు ఆమెకు ఎలా ఛాన్స్ ఇవ్వగలుగుతానని, ఆ విషయాన్ని ఆమె పాజిటివ్ గా తీసుకోకుండా నానా యాగీ చెయ్యటాన్ని తాను ఊహించలేకపోతున్నాని వాపోతున్నాడు. దివాకర్ ప్రస్తుతం సాంఘై అనే చిత్రం రూపొందిస్తూ అందుకోసం ఆడిషన్స్ నిర్వహిస్తున్నాడు. అందులో మెయిన్ క్యారెక్టర్ కోసం అతన్ని ఆమె సంప్రదించింది. అయితే ఆమె ఫెయిల్యూర్ అయింది. కాస్టింగ్ కోచ్ వివాదంలో ఈసారి దివాకర్ బెనర్జీ ఇరుక్కోవటం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. పాయిల్ గురించి తెలిసిన వారంతా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవటం లేదు. దాంతో ఆమె మీడియా ముందు తన ఆక్రోశం వెల్లబుచ్చుతోంది.

ఒక స్టార్ హిరోయిన్ చెల్లెలి కోర్సు పూర్తయింది


మామూలుగా హీరోలు తమ కొడుకుల్ని హీరోల్ని చేయడానికి నిర్మాతలుగా మారుతుంటారు. అయితే, ఇప్పుడు తన చెల్లెని హీరోయిన్ గా పరిచయం చేయడానికి ఓ హీరోయిన్ నిర్మాత అవతారం ఎత్తుతోంది. ప్రస్తుతం బాలీవుడ్ లో టాప్ పొజిషన్ లో వున్న కత్రినా కైఫ్ తన చెల్లి ఇసాబెల్ కైఫ్ ని హీరోయిన్ గా ఇంట్రడ్యుస్ చేయడానికి రెడీ అవుతోంది. అందుకోసం తనే సొంతంగా ఓ చిత్రాన్ని ప్రోడ్యుస్ చేయడానికి ప్లాన్ చేసుకుంటోంది. కత్రినా ఒక ఫ్రెంచి మూవీ ‘ప్రైవేట్ బెంజమిన్’ని రీమేక్ చేయడానికి ప్రేక్షకుల్ని, బిజినెస్ వర్గాలని ఎట్రాక్ట్ చేయడం కోసం ఇందులో తను కూడా నటిస్తుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఇసా అమెరికాలో యాక్టింగ్ కోర్స్ పూర్తి చేసి, ముంబై వచ్చింది. సినిమా స్టార్ట్ అయ్యేలోగా ప్రతి రోజూ బాలీవుడ్ సినిమాలు చూస్తూ అవగాహన పెంచుకోమనీ, అలాగే భాష మీద పట్టుకోసం రోజూ తనతో హిందీలోనే మాట్లాడమనీ కేట్ చెల్లికి ఆదేశాలు ఇచ్చిందట.

యన్.టి. ఆర్ పెళ్ళి కలయిక శక్తి సినిమా కి ఫ్లాప హిట్ట


ధియోటర్స్ లో చూడెచ్చు అనగానే వివాహాన్ని లైవ్ గా ధియోటర్స్ స్క్రీన్స్ పై క్రికెట్ లాగా చూడెచ్చు అనుకోకుండి. జూ. ఎన్టీఆర్ తాజా చిత్రం శక్తి లో త్వరలో జరగనున్న ఎన్టీఆర్ వివాహంలోని హైలెట్స్ ను కలపనున్నారని సమాచారం. ఈ మేరకు ఎన్టీఆర్ తో అశ్వనీదత్ చర్చిస్తున్నాడని, ఎన్టీఆర్ కూడా ఆసక్తి చూపుతున్నాడని చెప్తున్నారు. రీసెంట్ గా జరిగిన అల్లు అర్జున్ పెళ్ళిని మా టీవి వారు లైవ్ ఇవ్వటంతో అంతకన్నా క్రేజ్ వచ్చే విధంగా తన పెళ్ళిని ప్లాన్ చేయాలని ఎన్టీఆర్ భావిస్తున్నాడు. అలాగే దర్శకుడు మెహర్ రమేష్ కూడా తన లేటెస్ట్ శక్తి చిత్రానికి ఎలాగయినా కొత్త క్రేజ్ తెచ్చి మరింత కలెక్షన్స్ సంపాదించాలని అనుకుంటున్నాడు. అందులోనూ శక్తి చిత్రం బడ్జెట్ లో అత్యధిక మొత్తంలో తయారవటంతో ఏమైనా చేసి మంచి రేటు కు అమ్మాలని అశ్వనీదత్ భావిస్తున్నారు. వీరందరి ఆలోచనలే ఈ పెళ్ళిని ధియోటర్స్ లో చూపాలనేది ఊతం ఇస్తోంది. ఇక ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వటమే తరువాయి అంటున్నారు. ఇదే గనుక జరిగితే శక్తి చిత్రం విడుదల వాయిదా పడే అవకాశం ఉంది. సోషియో పాంఠసి చిత్రంగా శక్తి పీఠాల నేఫధ్యంలో రూపొందే ఈ చిత్రం తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా అభివర్ణిస్తున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా ఇలియానా చేస్తోంది. అలాగే 'శక్తి' చిత్రంలో బాలీవుడ్ నటి పూజా బేడీ ఓ కీలకమైన పాత్రను పోషిస్తోంది. ఈ విషయమై ఆమె మాట్లాడుతూ... శక్తి తెలుగు చిత్ర పరిశ్రమలో పెద్ద బడ్జెట్ చిత్రం. ఇందులో నాకు సూపర్ నేచురల్ పవర్స్ ఉంటాయి. ఈజిప్టు యువరాణిగా నేను అలరిస్తాను అన్నారామె.
Powered by web analytics software.