Free SMS And Earn Part Time Money







3/3/11

స్టార్ హిరోలిద్దరు కంగానని బికిని వేయమని కోరారు



ఇంట్లో నెం.1సినిమల్లో నేనే అవుతా:రిచా గంగోపాధ్యాయ



చిరంజీవి చేతుల మీదుగా బన్ని మంగళ స్నానం


దీక్షా సేత్ రాకతో నెపోలియన్ కి పెరిగిన ఇమేజ్


త్వరగా ఎమోషనల్ అయిపోతా. భావోద్వేగాల్ని కంట్రోల్ చేసుకోలేక పోవడం వల్ల కొన్నిసార్లు ఇతరులకి బాధ కలిగించే పరిస్థితి ఎదురవుతుందని తెలుసు. కానీ ఏం చేస్తాం. అది నా బలహీనత అంటూ చెప్పుకొచ్చింది దీక్షాసేధ్. వేదం చిత్రంతో పరిచయమైన ఈ భామ ఆ తర్వాత వాంటెండ్, మిరపకాయ చిత్రాలతో టాప్ స్టార్ అయింది. ప్రస్తుతం మనోజ్ సరసన 'ఊ కొడతారా ఉలిక్కి పడతారా' చిత్రం కమిటైన ఈ బామ...తన బలాలు బలహీనతలు గురించి మాట్లాడుతూ ఇలా స్పందించింది. అలాగే....ఏది జరిగినా మన మంచికే అనుకుంటా. అంతేకాదు. నన్ను నేను నమ్ముతా. అదే నా బలం అంది. ఇక రీసెంట్ గా ధీక్షాసేధ్ ...సునీల్ సరసన నెపోలియన్ అనే చిత్రం ఓకే చేసినట్లు సమాచారం. రాజమౌళి కో డైరక్టర్ కొటి రూపొందించే ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రం కామిడీగా కాకుండా రెగ్యులర్ యాక్షన్ చిత్రం తరహాలో సాగనుందని సమాచారం.సునీల్ సరసన దీక్షాసేధ్ ని ఈ చిత్రంలో బుక్ చేయంటంతో మంచి క్రేజ్ వచ్చిందంటున్నారు. ఇక "నెపోలియన్" టైటిల్ కి తగ్గట్లే ఇందులో సునీల్ ఎవరు మాటా వినని ఓ మోనార్క్ గా కనిపిస్తారని తెలుస్తోంది.

ఒక బిడ్డకి తల్లినయ్యనని.......త్రిష


గతంలో నాకు పెళ్ళైందని రాసారు..ఇప్పుడు ఒక వ్యాపారవేత్తతో బిడ్డకు జన్మనిచ్చానని మీడియాలో మాట్లాడుతున్నారు.ఈ రూమర్స్ ఎవరు క్రియోట్ చేస్తున్నారో,ఏం ఆసించి క్రియోట్ చేస్తున్నారో నాకు అస్సలు అర్దంకావటంలేదు అంటూ త్రిష తనపై వస్తున్న రూమర్స్ పై మండిపడుతూ ఇలా స్పందించింది. ఈ విషయమై మాట్లాడుతూ...ఇంతకు ముందు ఒక రాజకీయ కుటుంబానికి చెందిన యువకుడిని పెళ్లి చేసుకున్నట్లు ప్రచారం చేశారని తెలిపారు.మళ్లీ ఇప్పు డు ఒక వ్యాపారవేత్తతో బిడ్డకు జన్మనిచ్చానని రూమర్స్ ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే తనకు పలువురితో పెళ్లి చేశారని అన్నారు. ఇకపై ఇంకెంత మందితో పెళ్లి చేయనున్నారో అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రహస్యంగా వివాహం చేసుకునే అవసరం తనకు లేదని అన్నారు.ఈ రూమర్స్ వల్ల తన అవకాశాలు చేజారిపోతాయని,అందుకే తను ఇలా మీడియా ముఖంగా తన వ్యధని చెప్పుకోవాల్సి వచ్చిందని అంది. ఇక ప్రస్తుతం త్రిష... తమిళంలో అజిత్ సరసన మంగాత్తా, తెలుగులో తీన్‌మార్‌లో పవన్ కల్యాణ్‌తో నటిస్తున్నారు.

గంటకి రెండు లక్షలు వసులూ చేస్తున్న బాలీవుడ్ సెక్స్ బాంబ్


రాఖీ సావంత్ ఇమేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఆమె తన పారితోషికాన్ని గంటల లెక్కన వసూలు చేస్తోంది. వివరాల్లోకి వెళితే... ఓ ప్రముఖ మొబైల్ ఫోన్ కంపెనీ ఆమెకు గంటకు 2 లక్షల రూపాయలు ఇచ్చేందుకు అంగీకారం కుదుర్చుకుంది. ఇంతకీ మొబైల్ ఫోను ద్వారా ఆమె చేసే పనేంటయా...? అంటే... తన అభిమానులతో పిచ్చాపాటి మాట్లాడటమే. ఈ ఫోను ద్వారా అభిమానులతో రాఖీ చిట్‌చాట్ చేస్తుంది. తద్వారా కంపెనీ లాభాలతోపాటు, అమ్మకాలను కూడా పెంచుకోవాలని చూస్తోంది. రాఖీకి గంటకు రెండు లక్షల రూపాయలిస్తుందంటే... వారికి వచ్చే లాభ శాతమెంతో...?
Powered by web analytics software.