Free SMS And Earn Part Time Money







1/6/11

తన పెళ్ళి వార్తతో మరోసారి బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారారు బాలీవుడ్ సెక్సీతార సెలేనా జైట్లీ


హాలీవుడ్ లో సెలీనా జైట్లీ రూటు సపరేటు. మొన్నా ఆమద్య 'స్వలింగ సంపర్కులు కూడా మనుషులే. వారికీ సమాజంలో జీవించే హక్కు వుంటుంది. స్వలింగ సంపర్కం తప్పుకాదు' అంటూ సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన బాలీవుడ్ సెక్సీతార సెలేనా జైట్లీ. అయితే ఈ తార ఇప్పుడు తన పెళ్ళి వార్తతో మరోసారి బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారారు. గత సంవత్సరకాలంగా ఆమె డేటింగ్ చేస్తున్న వ్యక్తినే పెళ్ళి చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దుబాయ్ కి చెందిన వ్యాపారవేత్త పీటర్ హాగ్ తో చాలా కాలంగా సెలీనా ప్రయాణం నడుపుతున్నారట.

ఈ పెళ్ళి విషయంపైనే సెలీనాను ప్రశ్నిస్తే 'మా మధ్య ప్రేమాయణం కాస్తా ముదిరి గత సంవత్సర కాలంగా డేటింగ్ రూపంలోకి మారింది. అయితే పెళ్ళి విషయమై ఇప్పుడు ఏమి చెప్పలేను. కాకపోతే త్వరలోనే ఇద్దరం పెళ్ళిపీటలేక్కే అవకాశాలు మాత్రం వున్నాయి. ఇందుకు మా ఇరు కుటుంబాల పెద్దల అంగీకారం కోసం ఎదురు చూస్తున్నాం' అని చెప్పుకొచ్చారు. అంతే కాదు స్వలింగ సంపర్కులు కోసం తను చేస్తున్న ఉద్యమం పట్ల తనకు కాబోయే భర్త చాలా పోజిటివ్ స్పందిస్తున్నాడని, ఆ పోరాటమే తమ ఇద్దర్నీ కలిపిందని సెలీనా చాలా సగర్వంగా చెప్పుకుంటున్నారు. సెలీనా జైట్లీ తెలుగు లో మంచు విష్ణు వర్దన్ బాబు సరసన సూర్యం అనే సినిమాలో నటించింది.

'రంగ ది దొంగ' సినిమాలో 'మిల మిల మిల మీనాక్షి..' అంటూ సాగే పాటలో మళ్లీ తళుక్కున మెరిసింది


గ్లామర్ క్వీన్ సాక్షిశివానంద్ మళ్లీ టాలీవుడ్‌లోకి అడుగుపెట్టనుంది. మెగాస్టార్ చిరంజీవి సరసన 'మాస్టర్', 'ఇద్దరు మిత్రులు' వంటి చిత్రాలతో పాటు 'యువరాజు', 'సముద్రం' వంటి చిత్రాలతో పాటు మరికొన్ని సినిమాల్లో ఆమె నటించింది. ఈ ముద్దుగుమ్మ తిరిగి టాలీవుడ్ సినిమాల్లో నటించబోతున్నట్టు చిత్రపరిశ్రమ వర్గాల టాక్.

జేడీ చక్రవర్తి దర్శకత్వం వహించిన 'హోమం' సినిమాలో ఐటెం సాంగ్ ద్వారా మళ్లీ టాలీవుడ్‌లో సాక్షి ప్రత్యక్షమైంది. ఇప్పుడు 'రంగ ది దొంగ' సినిమాలో 'మిల మిల మిల మీనాక్షి..' అంటూ సాగే పాటలో మళ్లీ తళుక్కున మెరిసింది. అయితే, టాలీవుడ్ లో మాత్రం సాక్షిని పట్టించుకునే నిర్మాతలెవరూ కనపడటం లేదు.

పైగా 'ఐటెం సాంగ్‌కు అయితే సాక్షి ఓకే అయితే హీరోయిన్‌గా సాక్షిని ఎంపిక చేసే ఛాన్సు లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ 'సాక్షి' అభిమానులకు మాత్రం శివానంద్ రెండో ఇన్నింగ్స్ గుడ్ న్యూస్ అని మాత్రమే చెప్పుకోవచ్చు.

నో ప్యాంటీ" celebrations in new year


బాలీవుడ్ సెక్స్ బాంబ్ యానాగుప్తా ఇటీవల ఓ కార్యక్రమానికి ప్యాంటీ లేకుండా వచ్చి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ప్రజలు ఇంకా యానా "నో ప్యాంటీ"ని మరిచిపోయినట్లు లేరు. క్రిస్టమస్, న్యూ ఇయర్ కానుకలుగా యానాకు టన్నుల కొద్దీ ప్యాంటీలు బహుమతులుగా వచ్చిపడ్డాయట. యానా మరోసారి ప్యాంటీ లేకుండా బయటకు వెళ్లకూడదనే ఉద్దేశంతో ఆమె అభిమానులు, స్నేహితులు ప్యాంటీలను బహుమతిగా పంపారు. అయితే యానా మాత్రం దీనిపై చిరాకు పడకుండా.. అభిమానుల పంపిన కానుక(ప్యాంటీ)లను ఎంతో ప్రేమతో స్వీకరించడమే కాకుండా.. వారికి ధన్యవాదాలు కూడా తెలియజేసిందట. దీనిపై స్పందిస్తూ.. యానా తన ట్విట్టర్ అకౌంట్‌లో.. "క్రిస్టమస్‌కు నాకు ప్యాంటీ బాక్సులు పంపిన అందరికీ ధన్యవాదాలు. ఇక నా కొత్త సంవత్సరాన్ని భద్రంగా ప్రారంభించవచ్చు" అంటూ పోస్ట్ చేసింది. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో యానా అండర్‌వేర్ ధరించకుండా.. ఓ బహిరంగ కార్యక్రమానికి హాజరు కావడంతో ఫోటోగ్రాఫర్ల కెమెరాలు క్లిక్ క్లిక్‌మనిపించాయి. దీంతో యానాగుప్తాకు భారీ పబ్లిసిటీ లభించినట్లయింది. దీని వెనుక పలు రూమర్లు కూడా వచ్చాయి. తమ మ్యాగజైన్‌ కోసం నగ్నంగా ఫోజిస్తే.
Powered by web analytics software.