Free SMS And Earn Part Time Money







11/21/10

తనికెళ్ళ భరణి కి నిన్న తెలుగు ఇండస్ట్రీ అతిరధమహరధులచే వెండి పండగ "వెండితెర వెండి పండగ"

మంచి సాహిత్య వేత్త , నటుడు అందరికి సుపరిచితుడు అయినటువంటి తనికెళ్ళ భరణి కి నిన్న తెలుగు ఇండస్ట్రీ అతిరధమహరధులచే వెండి పండగ జరిగింది తనికెళ్ళ భరణి సినీ ప్రస్థానం 25 సంవత్సరాలు[నవంబర్ 17] పూర్తిచేసుకున్న సంధర్బం గా సంగం అకాడమి వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సభ"వెండితెర వెండి పండగ" రవీంద్రభారతి లొ మహఘనంగా జరిగింది


ఈ సభలొ"SP Balasubrahmanyam, Raghavendra Rao, Ramgopal Varma, Paruchuri Brothers, Balakrishna, Prakash Raj, Dr Brahmanandam, Venkatesh, Kota Srinivasa Rao, Giribabu, Muralimohan, Janardhan Reddy, KV Ramanachary, MAA TV Ramakrishna, and Prabha

పాల్గొన్నారు

అందుకు గాను తనికెళ్ళ భరణి కి కనకాభిషేకం జరిగింది ,తనికెళ్ళ భరణి రాసిన పుస్తకాన్ని "నక్షత్ర దర్శనం" ప్రకాష్ రాజ్ ఆవిష్కరించాడు మొదటి పుస్తకం బ్రహ్మనందం అందుకున్నాడు ఈ కార్యక్రమాన్ని బాలక్రిష్ణ మొదలుచేశాడు....!

ఈ సంధర్బమై తనికెళ్ళ భరణి మాట్లడుతూ ప్రతి సంవత్సరం ఒక ప్రముఖ రచయితకి తన పుట్టినరోజున కనకాభిషేకం చేస్తానని చెప్పాడు.
Powered by web analytics software.