Free SMS And Earn Part Time Money







7/11/09

బుల్లితెర షో లో "పోకిరి" నమ్రత శిరోద్కర్





















టాలీవుడ్ ప్రిన్స్, పోకిరి మహేష్‌బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్‌ బుల్లితెరపై ప్రత్యక్షం కానుంది. పెండ్లికిముందు యువరాజుతో వెండితెరపై ఓ వెలుగు వెలిగిన నమ్రత పెళ్లి తర్వాత నటనకు స్వస్తి చెప్పింది. తాజాగా వ్యాపకం కోసం నిర్మాతగా మారి బుల్లితెరకు దగ్గరవుతోంది. ఇందులో భాగంగా... ఓ బుల్లితెర షోను ఆమె నిర్మించనుంది. మరాఠీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఛానల్‌ కోసం ఈ షో రూపకల్పన జరుగుతోంది. మరాఠీ నమ్రతా మాతృభాష కావడంతో తొలిసారి ఈ వెంచర్‌ చెపడుతోంది . వివాహానంతరం సినిమాలకు స్వస్తి చెప్పిన సోదరి శిల్పా శిరోద్కర్‌తో కలిసి నమ్రత ఈ షో జడ్జిగా వ్యవహరించనుండటం విశేషం. పిల్లల కోసం చేస్వ ఈ ప్రోగ్రాంలో సోదరి సిల్పాతో పాల్గొనుంది.ఈ షో కోసం తరచూ ముంబై వెళ్లవలసి ఉన్నప్పటికీ తన ఆసక్తితో ఇదంత చేస్తోంది,ప్రస్తుతం షూటింగ్‌ అంతా హైదరాబాద్‌లోనే ప్లాన్‌ అవుతోంది. టీవీషోలో నమ్రత తొలిసారి రంగప్రవేశం చేస్తున్న తరుణంలో మునుముందు మరింత బిజీ అవబోతోంది, మరిన్ని షోలు చేయాల్సిందిగా పలు ఛానల్స్‌ నమ్రత వెంట ఇప్పటికే తిరుగుతున్నాయ్ , అయితే ప్రస్తుతం అవన్నీ చర్చల దశలోనే ఉన్నాయ్ ICICI BANK వారి కొత్త వీడియో ప్రకటన బావుంది




Powered by web analytics software.