Free SMS And Earn Part Time Money







12/14/10

సినీ పరిశ్రమలో సమ్మె మరో టర్న్ తీసుకుంది:మహేష్ బాబు,పవన్ కళ్యాణ్, లతో ఒక కమిటీ




point1:తెలుగు సినీ పరిశ్రమలో గత అయిదు రోజులుగా సాగుతున్న సమ్మె మరో టర్న్ తీసుకుంది.
point2:వివాదం కాస్తా దిశ మారి, నిర్మాణ వ్యయం అదుపుపై చర్చకు దారితీసింది.
point3:మూడు ప్రధాన విభాగాలు ఒక్క తాటిపై నిలిచి సమస్యలు పరిష్కరించాలని నిర్చయించుకున్నాయి
point4:ఓ హోటల్లో హీరోలు, దర్శకులు, నిర్మాతలు రహస్యంగా సమావేశమయ్యారు.
point5:నిర్మాణ వ్యయం తగ్గించేందుకు హీరోలు, దర్శకులు సముఖుత వ్యక్తం
point6:అనువాద చిత్రాలను నిషేధించాలని ఒకరిద్దరు నిర్మాతలు ప్రస్తావన తీసుకురాగా, ఈ ప్రతిపాదనను పవన్ కళ్యాణ్ వ్యతిరేకించినట్లు సమాచారం
point7:ఇదే అంశాలపై మళ్ళీ మంగళవారం కూడా భేటీ
point8:దీనికి సంభందించి ఓ కమిటీని వేసినట్లు తెలిసింది.Mahesh babu&Pawankalyan మరో ఇద్దుర ముగ్గురు హీరోలతో పాటు,ఎస్.ఎస్.రాజమౌళి, వివి వినాయిక్, ఈశ్వరరెడ్డి మరో ఇద్దరు నిర్మాతలు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.
point9:ఈ సమావేశం తీవ్రతను గమనిస్తే..మరో వారం పది రోజుల వరకూ షూటింగ్ లు జరిగే పరిస్ధితి లేదు
point10:ఈ నెల 16 న నాగవల్లి చిత్రాన్ని విడుదల చేయాలా ..వద్దా అనే విషయం పైనా చర్చ
point11:ఇటువంటి సమావేశాలకు చాలా దూరంగా ఉండే పవన్ కళ్యాణ్, మహేష్ బాబు ఈ సమావేశానికి రావడం చిరంజీవి,నాగర్జున, కృష్ణం రాజు, పవన్ కళ్యాణ్, జూ.ఎన్టీఆర్, రామ్ చఱణ్, అల్లు అర్జున్, ప్రభాస్, రవితేజ, రాజశేఖర్, ఆర్ నారాయణ మూర్తి తదితరులు ఈ భేటీకి వచ్చారు. కోట శ్రీనివాసరావు, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, జీవిత, ఆహుతి ప్రసాద్, ఏవీఎస్, వేణు మాధవ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. దర్శకులు దాసరి నారాయణరావు, కె.రాఘవేంద్ర రావు, ఎస్.ఎస్.రాజమౌళి, వి.వి. వినాయిక్, శ్రీను వైట్ల, త్రివిక్రమ్,బోయపాటి శ్రీను, మెహర్ రమేష్, నిర్మాతలు డి.రామానాయుడు, అశ్వనీదత్, అల్లు అరవింద్, డి సురేష్ బాబు, జెమినీ కిరణ్, దిల్ రాజు, కె అచ్చి రెడ్డి,స డివివి దానయ్య ఈ చర్చలో పాల్గొన్నారు
point12:
ఈ మేరకు ఏం చర్యలు తీసుకోవాలో సూచించడానికి కేఎల్ నారాయణ, శ్యాంప్రసాద్ రెడ్డి, దిల్ రాజు, మహేష్ బాబు,పవన్ కళ్యాణ్, లతో ఒక కమిటీ
point13:మూడు రోజుల్లో తగిన సూచనలను నిర్మాతల మండలికి, దర్శకులకు అందజేస్తుంది.
point14:మంగళవారం ఉదయం నిర్మాతల మండలి కీలక సమావేశం
Powered by web analytics software.