Free SMS And Earn Part Time Money







12/27/10

కాజల్అగర్వాల్ మాత్రమే హీరోయిన్‌గా నటించాలని కోరుకున్నాడట. ఇలియానాను కథానాయికగా ఎంపిక చేయనున్నట్లు తెలిసింది మరి ఎమౌతుందో ???




మగధీర" బంపర్ హిట్ కావడంతో రామ్‌చరణ్ తేజ తన నాలుగో చిత్రం "మెరుపు"లో కాజర్ అగర్వాల్ మాత్రమే హీరోయిన్‌గా నటించాలని కోరుకున్నాడట.

కానీ 'మగధీర'లో మిత్రమిందగా అందరినీ ఆకట్టుకున్న కాజల్ అగర్వాల్‌కు ఆఫర్లు వెల్లువల్లా రావడంతో కాజల్‌కు బదులు అందాల ముద్దుగుమ్మ ఇలియానాను కథానాయికగా ఎంపిక చేయనున్నట్లు తెలిసింది.

షూటింగ్ తేదీలు అడ్జెస్ట్ కాకపోవడంతో రామ్‌చరణ్ సరసన కాజల్ అగర్వాల్‌కు బదులు ఇలియానాను తీసుకునేందుకు చిత్ర యూనిట్ తగిన చర్యలు తీసుకుంటుందట. 'మెరుపు' చిత్రంలో రామ్‌చరణ్ తేజ ఫుట్‌బాల్ ప్లేయర్‌గా నటిస్తున్నాడు.

అత్యున్నత ప్రమాణాలతో అంతర్జాతీయ స్థాయిలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి గోల్ కీపర్‌గా కీలక రోల్ ప్లే చేస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చే ఈ చిత్రాన్ని ఎన్.వి. ప్రసాద్ సూపర్ గుడ్ ఫిలిమ్స్ బేనర్‌పై నిర్మిస్తున్నారు. ధరణి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.
Powered by web analytics software.