Free SMS And Earn Part Time Money







9/20/09

సినీ హిరోయిన్స్ చమకులు





జై చిరంజీవ, నరసింహుడు, అశోక్, వంటి చిత్రాల ద్వారా తెలుగు ప్రక్షకులకు దగ్గరనైన బాలీవుడ్ సుందరి సమీరా రెడ్డి. బాలీవుడ్‌లో అగ్రహీరోయిన్‌గా ముద్రవేసుకుని దక్షిణాది సినీ రంగంపై కాలుమోపిన ఈ అందాల ముద్దుగుమ్మ ఇటీవలే తమిళ హీరో సూర్య సరసన "సూర్య సన్నాఫ్ కృష్ణన్" సినిమాలో నటించింది.

ప్రస్తుతం ప్రియదర్శన్ దర్శకత్వంలో సినిమా చేస్తూ బిజీబిజీగా ఉంటోన్న సమీరాను పలకరిస్తే.. ఏకంగా డేటింగ్‌కు రెడీ అంటోంది. కాకపోతే తనకు కావాల్సిన లక్షణాలు మాత్రం ఆ యువకుడిలో పుష్కలంగా ఉండాలని చెబుతోంది. అవేమిటో బయటికి చెప్పనని, సస్పెన్స్ అని ట్విస్ట్ పెడుతోంది. అయితే ఒక క్వాలిఫికేషన్‌ను మాత్రం నోరు విప్పి చెప్పింది. డబ్బున్న బాయ్‌ఫ్రెండ్ అయితే ఎంతో మేలని అంటోంది.

"
మాది వ్యాపార కుటుంబం. అలా అని పెద్ద తారల్లా క్రికెట్‌టీమ్‌ను కొనుక్కునే శక్తినాకు లేదు. అదికావాలంటే డబ్బున్న బాయ్‌ఫ్రెండ్‌ను వెతుక్కోవాల్సిందేనని మొహమాటం లేకుండా చెబుతోంది.

ఇటీవలే తన బాడీసైజ్‌ను తగ్గించుకున్న ఈ భామ తాజాగా.. "రెడ్‌ లైట్", "ధనాధన్" చిత్రాల్లో నటిస్తోంది. ఇవి పూర్తయ్యాక దక్షిణాది సినిమాల్లో నటిస్తానని చెబుతోంది. ఇంతకీ ఏ భాషో స్పష్టంగా చెప్పలేదు మరి. ఇంకేముంది..? సమీరాకు డబ్బుతో పాటు ఆమెకు కావాల్సిన లక్షణాలు గల బాయ్‌ఫ్రెండ్ ఎప్పుడు దొరుకుతాడో? వేచిచూడాల్సిందే..!.

పెళ్లి చేసుకుని ఓ ఇంటికి ఇల్లాలైన సినీ నటి ఆర్తీ అగర్వాల్. ఆమె భర్తకు మౌత్ కిస్‌లను రుచి చూపించారో లేదోగానీ.. చిత్రంలో తన సరసన హీరోగా నటించే వారికి మాత్రం ఆ మద్దులు పవరేమిటో స్వయంగా చేసి చూపిస్తున్నారు. అలా.. ఆమె కూడా తన్మయత్వం చెందుతోంది. విహానంతరం ఆర్తీ హీరోయిన్‌గా చేస్తున్న చిత్రం "నీలవేణి".

ఈ చిత్రంలో ఈ అమ్మడు రెండు పాత్రల్లో కనిపిస్తోంది. మొదటి భాగంలో తన తనువు ప్రియుడికి అంకితం చేసే క్యారెక్టర్. ఈ సందర్భంలో బాలీవుడ్ మోడల్, నటుడు ముకుల్‌తో లిప్‌కిస్ ఇచ్చింది. ఈ కిస్‌కు సంబంధించిన ఫోటోలు హాట్ హాట్‌గా రాజధాని ఫిల్మ్ నగర్‌ వాసులు కళ్ళప్పగించి చూస్తున్నారు.

హాలీవుడ్ కల్చర్‌కు అలవాటైన ఆర్తీ.. ఇదంతా చిత్ర సన్నివేశంలో భాగమేనని జంకూబొంకూ లేకుండా చెపుతోంది. ఇలాంటివి భూతద్దంలో చూడరాదని హితవు పలుకుతోంది. హాలీవుడ్ చిత్రాల్లో ఇలాంటివి మామూలేనని, పైగా అక్కడ మనలాగా ఎక్స్‌పోజింగ్స్ పాటలు, సన్నివేశాలు ఉండని అంటోంది. సినిమాను సినిమాగానే చూడాలే గానీ మరో కోణంలో చూడరాదని నీతులు వల్లె వేస్తోంది. ఎంతైనా.. సినీ హీరియిన్ కదా

త్రిష
తాగితే తాగింది..మళ్ళి నోరు ఇంత చేసుకుని బూతులు లంకించుకోవటమే బాగోలేదు..అయినా ఇంతకు ముందు గుట్టుగా నడిపే త్రిష నైట్ పార్టీలు ఇప్పుడు బహిరంగమయ్యాయి. రాత్రయితే చాలు తాగటం..ఆపై నోటికొచ్చినట్లల్లా వాగటం...పగలు ఏం తెలియనట్లు అమాయికంగా ఫేస్ పెట్టడం రొటీన్ అయిపోయిందని కోలీవుడ్ వాపోతోంది. అసలు ఆమె ఏ హీరోని కలిసి పలకరించినా ఈ రాత్రికి పార్టీ ఎక్కడ అని రెండో క్షణంలో అడుగుతోంది.అలాగే ప్రతీ రాత్రి ఎక్కడో చోట పార్టీకి అటెండయి నానా అల్లరీ చేస్తోంది.ఈ మధ్య తాజాగా విశాల్ ఇంట్లో పార్టీ ప్రారంభించించది. విశాల్ సరసన సెల్వరాఘవన్ సినిమాలో బుక్కయిన సందర్భంగా ఓ పార్టీని ఏర్పాటు చేసింది.

అయితే విశాల్ తన పాత పరిచయం
నయనతారను కూడా పిలిచాడు. దాంతో మొదట త్రిష,నయనతార ఇద్దరూ కౌగిలించుకుని ప్రేమగా మాట్లాడుకున్నారు. మెల్లిగా పెగ్గు లోపలికి వెళ్ళి పనిచేయిటం ప్రారంభించాక తమ మనస్సులో ఉన్న భావాలను బయిటపెట్టుకోవటం ప్రారంభించారు. ఒకరిపై మరొకరికి ఉన్నవన్నీ బూతులు రూపంలో లంకించుకున్నారు.కాస్సేపటకి నయనతార సైలెంట్ అయినా త్రిష మాత్రం రెచ్చిపోతూ...ఆమెను దుమ్మెత్తి పోసేసింది. తన కెరీర్ కి అడ్డువస్తున్నావంటూ ఎక్కడెక్కడవన్నీ కక్కేసింది. ఇక అదే పార్టీలో రమ్యకృష్ణ,ఆమె సోదరి కూడా వినయ్ కృష్ణన్ ఉన్నారు. అంతా అర్ధరాత్రి దాటాక వెళ్ళిపోయారు. కానీ త్రిష మాత్రం అక్కడే ఉండి తెల్లారి ఆమె తల్లి వచ్చి తీసుకెళ్ళేదాక ఆగింది. అదీ మన తారల తీరు.



Powered by web analytics software.