Free SMS And Earn Part Time Money







1/31/11

Junior యన్.టి..ఆర్ ,మహేష్ బాబు సరసన శౄతి హాసన్


బాలీవుడ్ లో 'లక్' చిత్రంతో కధానాయికగా పరిచయమైన కమల్ హాసన్ గారాల పట్టి శృతిహాసన్ కు తోలి చిత్రం చుక్కెదురు కావడంతో కాస్త నిరాశపడింది. అయినా తోలి చిత్రంలోనే అందాలను ఆరబోసిన ఈ ముద్దుగుమ్మకు మంచి ఆఫర్లే వచ్చాయి. ఇటీవల తెలుగులో లో శృతి చేసిన అనగనగా ఓ ధీరుడు విడుదలైంది. ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడినా శృతికి మంచి ఆఫర్లే వరిస్తున్నాయి.

ఎన్టీఆర్ హీరోగా బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో కె.ఎస్.రామారావు రూపొందించనున్న చిత్రంలో ఈ తారనే నాయికగా ఎంపిక చేసుకున్నట్లు తెలిసింది. దీంతో పాటు మహేష్ బాబు హీరోగా పూరి రూపొందించనున్న 'ది బిజినెస్ మెన్' చిత్రంలో కూడా శృతి పేరును పరిశీలిస్తున్నట్లుగా సమాచారం. ఎక్స్ పోజింగ్ విషయంలో ఎటువంటి నిబంధనలు లేకుండా అందాల ఆరబోయడమే ఈ అమ్మడికి అవకాశాలు తెచ్చిపెడుతున్నాయని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి








Powered by web analytics software.